అన్నదాతలను మోసం చేస్తే పీడీ యాక్ట్
అన్నదాతను మోసం చేస్తే పీడీ యాక్ట్ పెడతామని వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఏ.వి రంగనాథ్ హెచ్చరించారు. ఆరుగాలం శ్రమించి పంటలు పండించి, పండిన పంటను వ్యాపారులకు అమ్ముకుంటే వ్యాపారులు రైతులకు డబ్బులు ఇవ్వకుండా ఎగవేతకు పాల్పడడం దారుణమని, అలా రైతులను మోసం….










