Latest Posts

AP

‘పది’ మూల్యాంకన పారితోషికం పెంచాలి -వైఎస్ఆర్ టీఏ నేత రెడ్డి శేఖర్ రెడ్డి

  చిత్తూరు: పదోతరగతి పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనానికి చెల్లిస్తున్న పారితోషికం రేట్లను తక్షణమే పెంచాలని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వి.రెడ్డి శేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన….

AP

వేడుకగా జరిగిన ఆరుద్ర ఉత్సవం – స్వామి అమ్మవార్ల సేవలో ఎమ్మెల్యే

శ్రీకాళహస్తి మండలం ఊరందూరు గ్రామంలో గురువారం ఆరుద్ర ఉత్సవం వేడుకగా జరిగింది. ఉగాది తర్వాత వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఉత్సవ మూర్తులు ఊరందూరు గ్రామానికి రావడం ఆనవాయితీగా ఉంది. గురువారం స్వామి అమ్మ వార్ల ఉత్సవమూర్తులు….

AP

పాల కోసం ఏడ్చిందని… పసిప్రాణాన్ని చిదిమేసిన కన్నతల్లి!

  చిత్తూరు: అమ్మ.. ఈ రెండక్షరాల పిలుపులో అనంతమైన ప్రేమ ఉంటుంది. ఆకలితో అలమటించే బిడ్డకు అమృతంలా పాలిచ్చే ఆ తల్లి ప్రేమే లోకానికి ఆధారం. కానీ, తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన చూస్తుంటే, మానవత్వం….

AP

శ్రీ సత్యసాయి జిల్లాలో పలు కేసుల్లో నిందితుడి అరెస్ట్: నల్లమాడలో వినోద్ కుమార్‌ను రిమాండ్‌కు తరలించిన పోలీసులు!

శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం నల్లమాడ పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ 22/2026 U/s 331(3),305(a) కేసులో ముద్దాయి అయిన మల్లెల వినోద్ కుమార్ అలివస్ కర్ల వయస్సు 26 సం, S/o మల్లెల రామకృష్ణ చౌటుకుంటపల్లి గ్రామం ప్రస్తుతం….

నదిలోకి దూసుకెళ్లిన బస్సు.. 10 మంది మృతి

Mar 26, 2026, బంగ్లాదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దౌలత్‌దియా ఘాట్ సమీపంలో 35 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి పద్మా నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 10 మంది మృతి చెందగా, 11 మంది ప్రాణాలతో….

AP

మంగళగిరిలో ‘ప్రజా స్పందన’: పల్లా శ్రీనివాసరావుతో కలిసి అర్జీలు స్వీకరించిన పూల నాగరాజు!

విజయవాడ, మంగళగిరి. *మంగళగిరిలోని టిడిపి పార్టీ కార్యాలయం నందు ప్రజల నుంచి వినుతుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న అనంతపురము జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు గారు* *టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారితో కలసి….

AP

స్కూల్ బస్సు దిగగానే బాలుడి కిడ్నాప్…

అనంతపురం: స్కూల్ బస్సు దిగగానే బాలుడి కిడ్నాప్ అనంతపురం జిల్లా యాడికి మండలం కోనుప్పలపాడులో బుధవారం కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. స్కూల్ బస్సు దిగి ఇంటికి వెళ్తున్న యూకేజీ విద్యార్థి హేమచంద్రను గుర్తుతెలియని వ్యక్తి బైక్పై కిడ్నాప్ చేశాడు. నిందితుడు….

AP

కూలీల ఆటో బోల్తా మహిళా మృతి….

ఉరవకొండ :కూలీల ఆటో బోల్తా మహిళా మృతి…. ఉరవకొండ మండలం నింబగళ్లు సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో హసీనా (45)అనే మహిళా మృతి చెందారు…. మిరప కోతలకు 13మంది కూలీలతో వెళ్తున్న ఆటో, ఇసుక ట్రాక్టర్ ని తప్పించబోయి….

AP

ఘోర బస్సు ప్రమాదం…. కనీసం 10 మంది సజీవదహనం….

  ఆంధ్రప్రదేశ్: * మార్కాపురం జిల్లాలో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. * రాయవరం సమీపంలోని క్వారీల వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్ను ఢీకొట్టింది. * మంటలు చెలరేగి బస్సు, టిప్పర్ క్షణాల్లోనే పూర్తిగా దగ్ధమయ్యాయి. *….

AP

తాడిమర్రి మండలం ఆత్మకూరులో ఘనంగా ఉచిత పశు వైద్య శిబిరం: రైతులకు అవగాహన, ఉచితంగా మందుల పంపిణీ

, తాడిమర్రి (yes9tv)మండలం లోని ఆత్మకూరు గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ శిబిరాన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ ధర్మవరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంబటి అరుణశ్రీ గారు,….