‘పది’ మూల్యాంకన పారితోషికం పెంచాలి -వైఎస్ఆర్ టీఏ నేత రెడ్డి శేఖర్ రెడ్డి
చిత్తూరు: పదోతరగతి పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనానికి చెల్లిస్తున్న పారితోషికం రేట్లను తక్షణమే పెంచాలని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వి.రెడ్డి శేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన….










