సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడితే కఠిన చర్యలు: కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు హెచ్చరిక
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం సోషల్ మీడియా పోస్టులపై డిఎస్పి రవిబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రవిబాబు హెచ్చరించారు. కళ్యాణదుర్గం సబ్-డివిజన్….










