Latest Posts

భట్టి పై ప్రేమ, కాంగ్రెస్ పై ద్వేషం..

తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్.. సోనియాగాంధీకి రుణపడి ఉంటామని చెప్పింది కేసీఆర్. కాంగ్రెస్ పార్టీలో భారత రాష్ట్ర సమితిని విలీనం చేస్తామని చెప్పింది కూడా కేసీఆరే. తెలంగాణ ఏర్పాటు జరిగింది కానీ… మిగతావేవీ జరగలేదు. పైగా అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని….

ప్రస్తుతం పరిస్థితి కొద్దిగా మెరుగుపడుతుందని నేషనల్ హెల్త్ కమీషన్…

పొరుగుదేశం చైనాలో ఇటీవల కోవిడ్ మహమ్మారి ఎలా విజృంభిస్తుందో అందరికీ తెలిసిందే. దేశంలో కోవిడ్ మహమ్మారి వ్యాప్తి, మరణాలపై అధికారికంగా ఇప్పటి వరకూ ప్రకటించని చైనా..ఎట్టకేలకు ఆ విషయాన్ని అంగీకరించింది. చైనాలో డిసెంబర్ 8 నుంచి జనవరి 12 వరకూ అంటే….

ఐబిపిఎస్ ఎస్ఓ ప్రిలీమ్స్ రిజల్ట్ 2022 డైరెక్ట్ లింక్

ఐబిపిఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ ప్రిలిమినరీ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఐబిపిఎస్ అధికారిక వెబ్‌సైట్‌ ibps.in లో చెక్ చేసుకోవచ్చు. ఫలితాలు చెక్ చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఈ కింది స్టెప్స్‌ని అనుసరించి లేదా డైరెక్ట్ లింక్ ద్వారా రిజల్ట్ చెక్ చేసుకోవచ్చు. రిజల్ట్….

తెలంగాణ విద్యాశాఖలో ఫుల్ జోష్

తెలంగాణ విద్యాశాఖలో ఫుల్ జోష్ కనిపిస్తోంది. బదిలీలు, ప్రమోషన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంక్రాంతి పండుగను రెట్టించిన ఉత్సాహంతో జరుపుకున్నారు. అదేవిధంగా బీఈడీ, డీఈడీ పూర్తి చేసి.. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి….

సినీ నటుడు, ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా అలీ సంచలన వ్యాఖ్యలు

సినీ నటుడు, ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశిస్తే.. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై పోటీకి సిద్ధమని ప్రకటించారు. ముఖ్యమంత్రి చెబితే తాను ఎవరిపై అయినా పోటీ చేస్తానని….

కోహ్లీ కుమ్మేశాడు

2019 తర్వాత కింగ్ కోహ్లీ(King Kohli)కి ఒక్క సెంచరీ కూడా లేదు.. పేలవమైన ప్రదర్శన.. 2021లో కెప్టెన్సీకి రాజీనామా.. ఇలా ఒకటా రెండా.. ఎన్నో ఒత్తిళ్లు. ఆ సమయంలో కోహ్లీ మీద కామెంట్ చేయని వారు లేరేమో. క్రికెట్ ఫీల్డ్‌(Cricket Field)లో….

పవన్ కళ్యాణ్ ని జగన్ టార్గెట్

ఆయన పార్టీ పెట్టి పట్టుమని పదేళ్లయింది. పోటీ చేసింది మాత్రం ఒక్క ఎన్నికలోనే. కానీ అధికార పార్టీకి వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. నిజంగా చెప్పాలంటే గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. గెలిచింది ఒక్క సీటే అయినా ..అధికార పార్టీకి ప్రధాన ప్రతిపక్ష నేతను….

భారత్‌- నేపాల్‌ మధ్య ‘శ్రీరాం-జానకి’ యాత్ర.. ఫిబ్రవరి 17న ప్రారంభం..

ఎన్నో ఏళ్లుగా భారత్ – నేపాల్ మధ్య సామాజిక, భౌగోళిక, చారిత్రక, సాంస్కృతిక సంబంధాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సీతారాముల జన్మస్థలాలుగా భావించే నేపాల్‌లోని జనక్‌పుర్‌, భారత్‌లోని అయోధ్యలను కలుపుతూ ప్రత్యేక రైలును నడపనున్నట్లు….

దేశంలో అతి ప్రాచీన కేసుకు 72 ఏళ్ల తరువాత మోక్షం, కలకత్తా హైకోర్టు వేదిక

దేశ న్యాయవ్యవస్థ చరిత్రలో అతి పాత కేసు పరిష్కారమైంది. ఏకంగా 72 ఏళ్ల తరువాత ఆ కేసుకు మోక్షం కలిగింది. 1951లో దాఖలైన బర్హంపూర్ బ్యాంక్ కేసును కోల్‌కతా హైకోర్టు గత వారం పరిష్కరించింది. పశ్చిమ బెంగాల్ కలకత్తా హైకోర్టు నుంచి….

పడిపోతున్న ఢిల్లీ ఉష్ణోగ్రతలు.. నేటి నుంచి మరో ‘కోల్డ్‌ స్పెల్‌’!

దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు మరోసారి పడిపోతున్నాయి. సోమవారం (2023 జనవరి 16) నుంచి మూడు రోజుల పాటు మరో ‘కోల్డ్‌ స్పెల్‌’ ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఓ ప్రకటనలో వెల్లడించింది. కోల్డ్‌ స్పెల్‌ కారణంగా….