Latest Posts

ఉక్రెయిన్‌లో ఘోరం, కుప్పకూలిన హెలీకాప్టర్, హోంమంత్రి సహా 18 మంది దుర్మరణం

రష్యాతో యుద్ధంతో అతలాకుతలమౌతున్న ఉక్రెయిన్‌లో మరో పెను దుర్ఘటన చోటుచేసుకుంది. ఘోర ప్రమాదం జరిగింది. కీవ్ నగరంలోని బ్రోవరీ టౌన్ కిండర్‌గార్టెన్ సమీపంలో హెలీకాప్టర్ కుప్పకూలి ఏకంగా 18 మంది దుర్మరణం చెందారు. హెలీకాప్టర్ దుర్ఘటనలో మరణించినవారిలో ఆ దేశపు హోంమంత్రి,….

గణతంత్ర దినోత్సవాన్ని అక్కడే ఎందుకు జరుపుకున్నారో తెలుసా?

దేశంలో ప్రతి సంవత్సరం మనమందరం జనవరి 26ని గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాము. నిజానికి ఈ రోజున భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. 1947 ఆగస్టు 15న దేశానికి బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్ర్యం వచ్చిన మూడేళ్ల తర్వాత దేశంలో భారత రాజ్యాంగం….

కూట్లో రాయి తీయలేనివాడు ఎట్లో రాయి తీస్తాడా..?

సీఎం కేసీఆర్ అన్ని పార్టీల్లో తన మనుషులను పెట్టి అల్లకల్లోలం సృష్టించాలని చూస్తున్నారని.. వారిని గుర్తిస్తున్నామని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రానిఇకి కాపలాకుక్కల ఉంటా అన్న కేసీఆర్ అందలం ఎక్కి అణచివేస్తున్నారని ఫైర్ అయ్యారు. దళిత ముఖ్యమంత్రి చేస్తానని….

వాళ్లవి భౌ భౌ అరుపులేనంటూ పరువుతీసిన మంత్రి రోజా.

సీఎం జగన్ మోహన్ రెడ్డి చూసి కొందరు భౌ..భౌ.. అని అరుస్తున్నారంటూ మంత్రి రోజా సెటైర్లు వేశారు. అల్పులే భౌ భౌ అని అరుస్తారని అన్నారు. వారి అరుపులు, వారు ఊగిపోవడాలు చూస్తుంటే ఒక పద్యం గుర్తొస్తోందంటూ.. వేమన పద్యం గుర్తుచేశారు…..

డబుల్ అంటే మనోళ్లకు భలే సింపుల్.. దాసోహమయ్యేను రికార్డులు

వన్డేల్లో డబుల్ సెంచరీ చేయడమంటే ఒకప్పుడు అందని ద్రాక్షగా ఉండేది. ఎంతో మంది వరల్డ్ క్లాస్ దిగ్గజ బ్యాటర్లకు సైతం ఇది సాధ్యం కాలేదు. 2010 కంటే ముందు పాక్ మాజీ సయిద్ అన్వర్ కొట్టిన 196 పరుగులే అత్యధికం. కానీ….

వైసీపీ పార్టీ కి జై కొడుతున్న సుడిగాలి సుధీర్..హైపర్ ఆది పై పోటీ

రాజకీయాల్లో ఈమధ్య సినీ గ్లామర్ ఎక్కువైపోయింది..ముఖ్యంగా కమెడియన్స్ అందరూ వైసీపీ మరియు జనసేన పార్టీల మధ్య తిరుగుతూ ఉన్నారు..ప్రముఖ కమెడియన్ అలీ వైసీపీ పార్టీ లో ఉండగా, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృద్వీ మరియు జబర్దస్త్ టాప్ మోస్ట్ కమెడియన్ హైపర్….

ఇండోనేషియాలో భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రత నమోదు

ఇండోనేషియా మరోసారి కంపించింది. సులవేసి ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రత నమోదవడంతో అటు సునామీ హెచ్చరికలు సైతం జారీ అయ్యాయి. సులవేసి ప్రావిన్స్‌కు ఉత్తరాన 65 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం విస్తరించింది. ఇండోనేషియాలోని సులవేసిలో….

రిపబ్లిక్ డే టికెట్ బుకింగ్ ధరలు

ఇండియాలో 1950 నుండి ప్రతీ సంవత్సరం జనవరి 26ని గణతంత్ర దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకోవడం ఒక ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే జనవరి 26, 2023న భారత్ 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటోంది. జనవరి 26, 1950న మన భారత….

దేశమంతా రైతులకు ఉచిత విద్యుత్‌: సీఎం కేసీఆర్‌

జాతీయ పార్టీగా అవతరించిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తొలి సారిగా ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సభలో బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ బీజేపీపై మండిపడ్డారు. దేశంలో 70 వేల టీఎంసీల….

రష్యాతో యుద్ధంతో అతలాకుతలమౌతున్న ఉక్రెయిన్‌లో మరో పెను దుర్ఘటన

రష్యాతో యుద్ధంతో అతలాకుతలమౌతున్న ఉక్రెయిన్‌లో మరో పెను దుర్ఘటన చోటుచేసుకుంది. ఘోర ప్రమాదం జరిగింది. కీవ్ నగరంలోని బ్రోవరీ టౌన్ కిండర్‌గార్టెన్ సమీపంలో హెలీకాప్టర్ కుప్పకూలి ఏకంగా 18 మంది దుర్మరణం చెందారు. హెలీకాప్టర్ దుర్ఘటనలో మరణించినవారిలో ఆ దేశపు హోంమంత్రి,….