ఆలూరు టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం….
కర్నూలు జిల్లా: ఆలూరు టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన టీడీపీ ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షిపై తీవ్ర విమర్శలు చేసిన వైకుంఠం జ్యోతి. కూటమి ప్రభుత్వం రెండేళ్లలో సంక్షేమం, అభివృద్ధిలో ముందుకు సాగుతోందని వ్యాఖ్య. ప్రజా సమస్యలు….










