Category: AP

AP

రైల్వే గేట్ల వద్ద ఫ్లైఓవర్‌ బ్రిడ్జిలు నిర్మించాలి…

రైల్వే గేట్ల వద్ద ఫ్లైఓవర్‌ బ్రిడ్జిలు నిర్మించాలి ముదిగుబ్బ: ముదిగుబ్బ–కదిరి 42వ రైల్వే గేట్‌తో పాటు ముదిగుబ్బ–పుట్టపర్తి ఆర్‌అండ్‌బీ రోడ్డులోని రైల్వే గేట్‌ వద్ద ఫ్లైఓవర్‌ బ్రిడ్జిలు నిర్మించాలని కోరుతూ నేషనల్‌ హైవే ప్రాంతీయ అధికారి కేశక్రాంత సింగ్‌కు నాయకులు వినతిపత్రం….

AP

శ్రీశైలంలోని వడ్డెర సత్రంలో కుటుంబం ఆత్మహత్య,

శ్రీశైలం బ్రేకింగ్ ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉరివేసుకుని ఆత్మహత్య, మృతులు సత్యసాయి జిల్లా బత్తలపల్లి గ్రామానికి చెందిన కుటుంబంగా గుర్తింపు, ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని పోలీసుల అనుమానం, మృతులు సుధాకర్ (36), ఆదిలక్ష్మి (50), మల్లేశ్వరి (45), శ్రీదేవి….

AP

సారంపల్లి మల్లారెడ్డికి సంతాప సభ

ముదిగుబ్బ: సారంపల్లి మల్లారెడ్డి మృతికి సంతాపంగా ముదిగుబ్బ సీపీఎం కార్యాలయంలో సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ. హరి, జిల్లా అధ్యక్షులు జంగాలపల్లి పెద్దన్న, ముదిగుబ్బ సీపీఎం మండల కార్యదర్శి పెద్దన్న, సీఐటీయూ….

AP

యోగివేమన ప్రాజెక్టుకు గ్రహణం!

నిర్వహణ లేక శిథిలావస్థకు చేరుతున్న రూ.కోట్ల విలువైన ప్రాజెక్టు 10 వేల ఎకరాలకు సాగునీరు.. పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి: రైతు సంఘం ముదిగుబ్బ: దేశంలోనే తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో సత్యసాయి జిల్లా ఒకటని, నిత్యం కరువు పరిస్థితులతో రైతులు….

AP

రైల్వే గేటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: ఐచర్ వాహనం ఢీకొని కారు నుజ్జునుజ్జు.. యువకుడు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు

అనంతపురం జిల్లాపెద్ద పప్పురు మండలంలోని సీమలవాకుపల్లె టోల్గేట్ వద్ద రైల్వే గేటు వేయడంతో వరుసగా వాహనాలు నిలబడ్డాయి చివరగా కారు నిలబడి ఉండగా వెనకనుంచి ఐచర్ వాహనం అతివేగంగా వచ్చి కారును ఢీకొంది. వాహనం ఢీకొనడంతో ముందు ఉన్న వాహనానికి వెనక….

AP

మలకవేమల పరిధి గ్రామాలకు హంద్రీనివా జలాలు విడుదల హర్షం వ్యక్తం చేసిన రైతున్నలు

ముదిగుబ్బ మండలం, మలకవేమల,సానే వారిపల్లి, ఎనుములవారిపల్లి పరిధిలో ఉన్న బెల్లపల్లి కుంట (చెరువు)కు హంద్రీనీ జలాలు చెరువులకు వదలడంతో ఆయా గ్రామాల రైతులు హర్షం వ్యక్తం చేశారు. మలకవేమల గ్రామ కార్యదర్శి బండి మల్లికార్జున మాట్లాడుతూ మండల రైతుల కష్టాలు, తీవ్ర….

దున్నపోతు దాడి.. వ్యక్తి కి తీవ్ర గాయాలు

మండలపరిధిలోని ఈదులపల్లి గ్రామంలో సోమవారం ఊరి దున్నపోతు దాడి చేయడంతో వ్యక్తి గాయపడ్డ సంఘటన చోటుచేసుకుందని గ్రామస్తులు తెలిపారు. వారి వివరాల మేరకు ఈదులపల్లి గ్రామానికి చెందిన పెద్దగంగిరెడ్డి అనే వ్యక్తి వీధిలో వెళుతుండగా స్థానిక దున్నపోతు ఒక్కసారిగా దాడికి పాల్పడిందని,దీన్ని….

AP

కర్నూలు జిల్లా ఆలూరు కూటమి ఐక్యతతో ఆలూరులో టీడీపీ జెండా రెపరెపలాడాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలి 2029 ఎన్నికల్లో కూటమి విజయానికి ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో సమన్వయం ఆలూరు అభివృద్ధికి సాగు, తాగునీటిపై ప్రత్యేక దృష్టి నిమ్మల రామానాయుడు కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ….

AP

ఎల్‌నినో ప్రభావంతో నీటి వినియోగంపై రైతులు సహకరించాలని తెలిపిన ఎమ్మెల్యే కందికుంట

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి శ్రీ సత్యసాయి జిల్లా కదిరి దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతాంగం సహృదయంతో సహకరించాలని శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ఎల్‌నినో ప్రభావంపై అసెంబ్లీ వర్షాకాల….

AP

అనంతపురం జిల్లా-కళ్యాణదుర్గం తాగునీటి సమస్యకు పరిష్కారం చూపాలి

ఆర్డీవోకు కాంగ్రెస్ వినతి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తాగునీటి పథకాల పర్యవేక్షణ లోపంతో ప్రజలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారని, సమస్య పరిష్కారానికి అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో….