ఆలూరు మండలం హత్తిబెళగల్ సమీపంలో కళ్ళు వాగు పొంగిపొర్లుతున్న వాగు…
కర్నూలు జిల్లా…. ఆలూరు మండలం హత్తిబెళగల్ సమీపంలో కళ్ళు వాగు పొంగిపొర్లుతున్న వాగు… గుంతకల్లు,ఆదోని, రాకపోకలు అంతరాయం…. ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు….
కర్నూలు జిల్లా…. ఆలూరు మండలం హత్తిబెళగల్ సమీపంలో కళ్ళు వాగు పొంగిపొర్లుతున్న వాగు… గుంతకల్లు,ఆదోని, రాకపోకలు అంతరాయం…. ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు….
కర్నూలు జిల్లా…. ఆలూరు నియోజకవర్గంలో అన్ని మండలాల్లో అర్ధరాత్రి నుంచి కురిసిన భారీ వర్షం… పొంగిపొర్లుతున్న వాగులు వంకలు…. హాలహర్వి సమీపంలో నడుము వంక పొంగిపొర్లుతున్న వాగు…. బళ్లారి కర్నూలు రాకపోకలు అంతరయం…. ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు…
ముదిగుబ్బ yes9TV ఈరోజు ముదిగుబ్బ మండలంలోని వివిధ గ్రామాలలో కార్బన్ ప్రాజెక్టు పరిధిలో 64 మంది రైతులకు 200 ఎకరాల సాగు భూమికి అవసరమైన సముద్రశైవల (Seaweed) పంపిణీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భాగంగా రైతులకు ఫీల్డ్ డెమోన్స్ట్రేషన్….
తాడిమర్రి ( yes9tv )తాడిమరి గంగమ్మ దేవాలయంలో రెండున్నర కిలోల వెండి ఆభరణాల చోరీ తాడిమరి, తాడిమరి గంగమ్మ దేవాలయంలో చోరీ – ఆలయాల భద్రతపై పోలీసుల అప్రమత్తత జూన్ 13: తాడిమరి మండల కేంద్రంలోని తాడిమరి–మరువపల్లి ప్రధాన రహదారిపై కురుబ….
ముదిగుబ్బ Yes9TV ముదిగుబ్బ మండలం లో B L A లకు శిక్షణ కార్యక్రమం… మండలం లోని ఏఈఆర్ఓ గారైన మండల తహసిల్దార్ అధ్యక్షతన వివిధ పార్టీల B L A లతో శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగినది…. తహసీల్దార్ మహేశ్వర్….
ముదిగుబ్బ Yes9TV ఈ రోజు ముదిగుబ్బ మండల కేంద్రంలో నూతన తహసిల్దార్ గారు ఉమా మహేశ్వర్ రెడ్డి గారిని ముదిగుబ్బ మండల SC సెల్ నాయకులు మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.. ఈ సందర్భంగా మండలంలో ఉన్న ప్రతి గ్రామంలో శ్మశాన….
తాడిమర్రి( yes9tv )లేపాక్షి ఆలయ చైర్మన్కు శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ నాయకులు లేపాక్షి, జూన్ 13: లేపాక్షి శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం నూతన చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన పరిగి వేణుగోపాలస్వామి గారిని ఈరోజు లేపాక్షి ఆలయంలో కలిసి బీజేపీ నాయకులు శుభాకాంక్షలు….
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం *ఏపీ పోస్టల్ సర్కిల్ రాష్ట్రస్థాయి చెస్ పోటీలు* యాంకర్ వాయిస్:-శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం వాసవి ధర్మశాలలో ఏపీ పోస్టల్ సర్కిల్ రాష్ట్రస్థాయి చెస్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈచెస్ పోటీల్లో రాష్ట్రస్థాయి….
కర్నూలు జిల్లా: ఆలూరు టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన టీడీపీ ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షిపై తీవ్ర విమర్శలు చేసిన వైకుంఠం జ్యోతి. కూటమి ప్రభుత్వం రెండేళ్లలో సంక్షేమం, అభివృద్ధిలో ముందుకు సాగుతోందని వ్యాఖ్య. ప్రజా సమస్యలు….
రాత్రి కురిసిన భారీ వర్షానికి వంక ప్రవాహంలో కొట్టుకుపోయి మహిళ మృతి. మడకశిర పట్టణ పరిధిలోని బేగార్లపల్లి క్రాస్ వద్ద చోటుచేసుకున్న ఘోర ప్రమాదం. బైక్పై వెళ్తుండగా వంక నీటి ఉధృతికి అదుపుతప్పి నీటిలో పడిపోయిన అక్కాతమ్ముళ్లు. ప్రమాదం నుండి సురక్షితంగా….