Category: AP

AP

నేపాల్ వరదలు.. 22 మంది తెలంగాణవారి ఆచూకీ గల్లంతు

నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా తెలంగాణకు చెందిన 22 మంది ఆచూకీ తెలియకుండా పోయినట్లు కేంద్ర అధికార వర్గాలు వెల్లడించాయి. వీరిలో తెలంగాణ మూలాలున్న ప్రవాస భారతీయులు కూడా ఉన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌కు బాధిత….

AP

రూ.3.06 కోట్ల అక్రమాస్తులు.. మైనింగ్ డీడీ ఇంటిపై ఏసీబీ సోదాలు

అక్రమాస్తుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వరంగల్ భూగర్భ గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ బొజ్జ జయరాజ్ నివాసంపై గురువారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు రూ.3.06 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించినట్లు అధికారులు….

AP

తిరుమలలో భక్తుల భద్రతకు రోబో డాగ్‌ పహారా

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) కీలక చర్యలు చేపట్టింది. అలిపిరి మెట్ల మార్గానికి ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతంలో ఏఐ సాంకేతికతతో పనిచేసే రోబో డాగ్‌ను ప్రయోగాత్మకంగా రంగంలోకి….

AP

సెంటర్. కళ్యాణదుర్గం

బెలుగుప్ప మండలం బ్రాహ్మణపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన కారు పంట పొలాల్లోకి దూసుకెళ్లడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా బళ్లారి నుంచి కళ్యాణదుర్గం తిరిగి వస్తుండగా బ్రాహ్మణపల్లి వద్ద కారు….

AP

ATP KLD ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి 270826

అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం బ్రాహ్మణపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారుకు అడ్డంగా వచ్చిన అడవి పందిని తప్పించబోయి వాహనం అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు…..

AP

కర్నూలు జిల్లా ఆలూరువిలేకరులకు వివాహ ఆహ్వానం పలికిన గుమ్మనూరు జయరాం..

ఆలూరు న్యూస్:- ఆలూరు నియోజకవర్గ మాజీ మంత్రి, ప్రస్తుతం గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆలూరు నియోజకవర్గానికి చెందిన ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులందరికీ తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికలను అందజేసి వివాహానికి హాజరుకావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా విలేకరులను….

AP

పొలానికి వెళ్లిన రైతుపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు

అనంతపురం జిల్లా-కళ్యాణదుర్గం కుందుర్పి మండలంలోని తెల్లవారుజామున తోటకు వెళ్లిన రైతుపై ఎలుగుబంటి దాడి చేయడంతో తీవ్ర గాయాలైన ఘటన కుందుర్పి మండలం తెనగల్లు గ్రామంలో చోటుచేసుకుంది. తెనగల్లు గ్రామానికి చెందిన రైతు వెంకటేశులు తెల్లవారుజామున తోటకు వెళ్లిన సమయంలో అకస్మాత్తుగా ఎలుగుబంటి….

AP

మంత్రి నారా లోకేష్‌కు రాయదుర్గంలో అపూర్వ స్వాగతం.

పసుపుమయమైన పట్టణం.. జనసంద్రంగా మారిన రాయదుర్గం. యువనేత, మంత్రి నారా లోకేష్ పర్యటన సందర్భంగా రాయదుర్గం పట్టణంలో మంగళవారం పండుగ వాతావరణం నెలకొంది. నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు యువనేతకు అపూర్వ….

AP

కనేకల్ క్రాస్ లో గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్..

కనేకల్ మండలం కనేకల్ క్రాస్ లో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాలను మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా పాఠశాలలో ఉన్న విద్యార్థులతో మాట్లాడి వారికి గల సమస్యలను జిల్లా….

AP

జిల్లా తాగునీటి అవసరాలకే తొలి ప్రాధాన్యత..

 హెచ్‌ఎల్‌సీ, హంద్రీనీవా నీటి లభ్యతపై అధికారులతో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ ఉన్నత స్థాయి సమీక్ష.. ఎల్.నినో నేపథ్యంలో జిల్లాలో రైతులు ఎక్కువ నీరు అవసరమయ్యే వరి, మిరప సాగు చేయవద్దు..  రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక వాణిజ్య పన్నులు,….