కునుకుంట్ల గ్రామంలో పీఎండిఎస్ ప్రకృతి వ్యవసాయ సదస్సు: ఒకే పాదులో 20 రకాల పంటలు.. ఎకరానికి రూ. 1 లక్ష ఆదాయం!
తాడిమర్రి(yes9tv)తాడిమరి మండలం – కునుకుంట్ల గ్రామంలో పీఎండిఎస్ ప్రకృతి వ్యవసాయ అవగాహన సదస్సు తాడిమరి మండలంలోని కునుకుంట్ల గ్రామంలో ఈరోజు వ్యవసాయ శాఖ, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, సచివాలయ మరియు రెవెన్యూ సిబ్బంది సంయుక్త ఆధ్వర్యంలో పీఎండిఎస్ (Pre-Monsoon Dry Sowing)….










