వర్షంలో బాలికపై సామూహిక అత్యాచారం!
ఝార్ఖండ్ రాజధాని రాంచీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ బాలిక సామూహిక అత్యాచారానికి గురైంది. ముగ్గురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. ఇదీ జరిగింది.. రాంచీలోని ధుర్వా ప్రాంతంలో గత నెల 29న జరిగింది ఈ….










