‘శిందేను తప్పించి అజిత్ పవార్ సీఎం అవుతారు- బీజేపీ ప్లాన్ ఇదే!’
మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపణలు సృష్టించిన డిప్యూటీ సీఎం, ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్, బీజేపీలపై తీవ్రస్థాయిలో మండిపడింది ఉద్దవ్ ఠాక్రేకు చెందిన శివసేన. ఏక్నాథ్ శిందేను తప్పించి మహారాష్ట్ర సీఎం అవ్వాలన్న ఉద్దేశంతోనే బీజేపీతో అజిత్ పవార్ చేతులు కలిపినట్టు….










