Latest Posts

ప్రధాని మోడీ బెంగళూరు పర్యటన వివరాలు

బెంగళూరు: చంద్రునిపై విజయవంతమైన చంద్రయాన్-3 మిషన్‌లో పాల్గొన్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ISRO) శాస్త్రవేత్తలను అభినందించడంతోపాటు వారితో సంభాషించడానికి ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ఉదయం కర్ణాటకలోని బెంగళూరులో అడుగుపెట్టారు. శనివారం ఉదయం 7.15 గంటలకు ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్….

పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయం ఓ ప్రకటన విడుదల

ఇస్లామాబాద్: భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3.. జాబిల్లిపై తన అసలు పనికి ఇప్పుడే శ్రీకారం చుట్టింది. విక్రమ్ ల్యాండర్ మాడ్యుల్ నుంచి ఇదివరకే బయటికి వచ్చి చంద్రుడి ఉపరితలంపై అడుగు పెట్టిన ప్రజ్ఞాన్ రోవర్.. తన….

AP

నారా లోకేష్ చేసిన ప్రకటన రాజకీయ విశ్లేషకులు, విమర్శకుల్లో సైతం ఆలోచన

అమరావతి: వైఎస్సాఆర్సీపీ నాయకులతో గొడవ పడండి.. మీ మీద ఎన్ని ఎక్కువ కేసులు ఉంటే మీకు పార్టీలో అంత ప్రాధాన్యం ఉంటుంది. అంత మంచి నామినేటెడ్ పదవి ఇచ్చే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు.. అంటూ నారా లోకేష్ చేసిన ప్రకటన….

AP

175 స్థానాల్లోనూ పార్టీ జెండా ఎగరాలనే పట్టుదల

వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యం. ప్రత్యర్థి పార్టీలకు ఒక్క అవకాశం కూడా ఇవ్వకూడదని, 175….

నేరాల సంఖ్య పెరిగిపోతుండడంతో సీసీ కెమెరాల ఏర్పాటు

నేరాల సంఖ్య పెరిగిపోతుండడంతో సీసీ కెమెరాల ఏర్పాటు అనివార్యమవుతోంది. దీనికి తోడు పోలీస్ శాఖ కూడా సీసీ కెమెరాల ఏర్పాటును విస్తృతంగా ప్రోత్సహిస్తున్నది. ప్రభుత్వ సహకారం లేకపోయినప్పటికీ ఆయా ప్రాంతాల్లో ప్రైవేటు సంస్థల ద్వారా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తోంది. సీసీ….

ముస్లిం విద్యార్థిని హిందూ స్టూడెంట్స్‌తో చెంపదెబ్బలు కొట్టించిన టీచర్..!!

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. ఓ ఉపాధ్యాయురాలు అమానవీయంగా ప్రవర్తించారు. విద్యార్థులకు మంచి చెడును నేర్పించాల్సిన టీచర్.. వారి మధ్య మతం ప్రస్తావనను తీసుకొచ్చారు. ఒక మతం మీద విధ్వేషాన్ని ప్రదర్శించేలా వ్యవహరించారు. ఈ ఘటనతో ఆమెపై….

పురుషుల జావెలిన్ త్రో ఫైనల్లోకి డీపీ మనూ, కిషోర్ జెనా,నీరజ్ చోప్రా

హంగరీలోని బుడాపెస్ట్ లో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో భారతీయులు సత్తా చాటుతున్నారు. పురుషుల జావెలిన్ త్రో ఫైనల్లోకి ఇప్పటికే నీరజ్ చోప్రా ప్రవేశించగా.. ఇప్పుడు మరో ఇద్దరు త్రోయర్లు డీపీ మనూ, కిషోర్ జెనా కూడా అర్హత….

అధ్యక్షురాలు క్యాథరినా సక్కెరెపోలో, ప్రధానమంత్రి కిరియాకోస్ మిట్సెటకోస్‌తో భే

భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3.. జాబిల్లిపై తన అసలు పనికి ఇప్పుడే శ్రీకారం చుట్టింది. విక్రమ్ ల్యాండర్ మాడ్యుల్ నుంచి ఇదివరకే బయటికి వచ్చి చంద్రుడి ఉపరితలంపై అడుగు పెట్టిన ప్రజ్ఞాన్ రోవర్.. తన పని….

AP

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన పేరును ఖరారు

తిరుపతి: ప్రతిష్ఠాత్మక టీటీడీ పాలక మండలికి కొత్త ఛైర్మన్‌గా తిరుపతి శాసన సభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మధ్యాహ్నమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన పేరును ఖరారు చేశారు. వైవీ సుబ్బారెడ్డి కాల పరిమితి ఈ నెల….

AP

గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కొలమానం

పుట్టపర్తి: వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యం. ప్రత్యర్థి పార్టీలకు ఒక్క అవకాశం కూడా ఇవ్వకూడదని,….