ప్రధాని మోడీ బెంగళూరు పర్యటన వివరాలు
బెంగళూరు: చంద్రునిపై విజయవంతమైన చంద్రయాన్-3 మిషన్లో పాల్గొన్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ISRO) శాస్త్రవేత్తలను అభినందించడంతోపాటు వారితో సంభాషించడానికి ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ఉదయం కర్ణాటకలోని బెంగళూరులో అడుగుపెట్టారు. శనివారం ఉదయం 7.15 గంటలకు ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్….










