Latest Posts

AP

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం రాష్ట్రంలో సంచలనం

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం రాష్ట్రంలో సంచలనంగా మారింది. నంద్యాలలో అరెస్ట్ అయిన చంద్రబాబును విజయవాడ తీసుకొస్తున్నారు. ఈ సమయంలో చంద్రబాబుకు జనసేనాని, ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి మద్దతు ప్రకటించారు. చంద్రబాబు అరెస్ట్ ను ఖండించారు. సీబీఐ నేతలు….

చంద్రుడిపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో చేపట్టిన పరిశోధనలకు తాత్కాలికంగా బ్రేక్

బెంగళూరు: చంద్రుడిపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో చేపట్టిన పరిశోధనలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. చంద్రయాన్ 3లో భాగంగా ఇస్రో పంపించిన విక్రమ్ ల్యాండర్.. నిద్రలోకి జారుకుంది. చంద్రుడిపై రాత్రి సమయం ఆరంభం కావడం దీనికి కారణం. బ్యాటరీ ఛార్జింగ్….

ఇప్పుడు మరోసారి పెద్ద సంఖ్యలో డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీకి సిద్ధమైంది.

హైదరాబాద్: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో రెండో విడత డబుల్‌ బెడ్రూం ఇళ్ల పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 2వ తేదీన నగరంలోని 23 నియోజకవర్గాల పరిధిలో 11,700 మంది నిరుపేదలకు డబుల్‌ బెడ్రూం ఇళ్లను ఉచితంగా అందించిన విషయం….

AP

చంద్రబాబుకు కర్మ సిద్ధాంతం చెప్పి, పురందరేశ్వరికి మంత్రి రోజా స్ట్రాంగ్ కౌంటర్!!

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ని అరెస్టు చేయడంపై వైసిపి మంత్రి రోజా తనదైన శైలిలో స్పందించారు. కర్మ సిద్ధాంతం ఎవరినీ వదిలిపెట్టదు అని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్న రోజా చేసిన తప్పులకు శిక్ష అనుభవించాల్సిందే అంటూ, చంద్రబాబు వీడియోను….

దేశంలో ఈ వారం ప్రారంభంలో ఎన్నికలు

న్యూఢిల్లీ: దేశంలో ఈ వారం ప్రారంభంలో ఎన్నికలు జరిగిన ఏడు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడనున్నాయి. ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్, ఉత్తరప్రదేశ్‌లోని ఘోసి, కేరళలోని పుతుపల్లి, పశ్చిమ బెంగాల్‌లోని ధూప్‌గురి, జార్ఖండ్‌లోని డుమ్రీ, త్రిపురలోని బోక్సానగర్, ధన్‌పూర్‌లో ఏడు….

AP

ఎన్నికల వేళ కీలక నిర్ణయాల దిశగా సీఎం జగన్ అడుగు

ఎన్నికల వేళ కీలక నిర్ణయాల దిశగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. విదేశీ పర్యటన ముగియగానే కీలక నిర్ణయాల ప్రకటనకు రంగం సిద్దం అవుతోంది. ఇక ఎన్నికల కార్యాచరణ ప్రారంభించేందుకు సీఎం సిద్దం అవుతున్నారు. అసెంబ్లీ సమావేశాలతో పాటుగా ఎమ్మెల్యేల పని….

కాంగ్రెస్ పార్టీలో పలువురు కీలక నేతల చేరికలు

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో పలువురు కీలక నేతల చేరికలు మరింత ఊపునిచ్చేలా ఉన్నాయి. ఇందుకు సెప్టెంబర్ 17న నిర్వహించనున్న బహిరంగ వేదిక కానున్నట్లు తెలుస్తోంది. భారీ ఎత్తున జనసీమకరణ చేసి సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ నేతలు ఇప్పటికే కసరత్తులు ప్రారంభించారు…..

ప్రభుత్వం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల

ప్రభుత్వం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నెల 20 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అక్టోబర్‌ 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 5089 పోస్టుల భర్తీకి….

దేశ రాజధాని ప్రతిష్ఠాత్మక జీ20 సదస్సుకు సిద్దమైంది

దేశ రాజధాని ప్రతిష్ఠాత్మక జీ20 సదస్సుకు సిద్దమైంది. జీ20 దేశాల అధినేతలు ఢిల్లీలో అడుగు పెడుతున్నారు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ రన్ వే 28పై దేశాధినేతల విమానాలు దిగనున్నాయి. మొత్తం 70 ప్రత్యేక విమానాల్లో వివిధ దేశాధినేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు తరలి….

AP

తిరుమల నడకమార్గంలో శాశ్వత భద్రతా చర్యల పైన టీటీడీ ఫోకస్

తిరుమల నడకమార్గంలో శాశ్వత భద్రతా చర్యల పైన టీటీడీ ఫోకస్ చేసింది. చిన్నారి లక్షిత చిరుత దాడిలో బలి కావటంతో వెంటనే చర్యలు ప్రారంభించింది. భక్తులకు రక్షణ కోసం నడక మార్గంలో ఇప్పటికే అనేక ఆంక్షలు అమలు చేస్తున్న టీటీడీ..ఆపరేషన్ చిరుత….