Latest Posts

ఢిల్లీలో ఈ నెల 9, 10 తేదీల్లో జరగనున్న అంతర్జాతీయ జీ20 సదస్సు

ఢిల్లీలో ఈ నెల 9, 10 తేదీల్లో జరగనున్న అంతర్జాతీయ జీ20 సదస్సు కోసం ముమ్మర ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే ఢిల్లీలోని పలు ప్రాంతాల్ని తమ అధీనంలోకి తీసుకున్న పోలీసులు, ఆర్మీ జల్లెడ పట్టే పనిలో బిజీగా ఉన్నారు…..

ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి

ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కర్ణాటక తరువాత తెలంగాణ పైన కాంగ్రెస్ నాయకత్వం గురి పెట్టింది. హైదరాబాద్ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. తెలంగాణతో పాటుగా దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు కోసం అడుగులు వేస్తోంది. సీడబ్ల్యూసీ సమావేశాలను హైదరాబాద్….

ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగం

ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మిషన్ -2024 లో భాగంగా బీజేపీ కేంద్రం నాయకత్వం వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకొనే ప్రయత్నం చేస్తోంది. అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పైన తాజాగా సంకేతాలు….

AP

చంద్రబాబు పరువు తీస్తున్న మంత్రి రోజా!!

చంద్రబాబు నాయుడు.. ఈ పేరు చెప్తేనే వైసిపి ఎమ్మెల్యే, మంత్రి రోజా తనదైన శైలిలో టార్గెట్ చేస్తారు. ఇక తాజాగా చంద్రబాబుకి ఐటీ నోటీసులు ఇచ్చిన వ్యవహారంపై చంద్రబాబును వదిలిపెట్టకుండా విమర్శలు గుప్పిస్తున్న రోజా సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. సోషల్….

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ లో దూసుకుపోతున్న సునీల్..

సునీల్.. విలన్ గా రానిద్దామని ఇండస్ట్రీ కి వచ్చిన సునీల్ కమెడియన్ గా తన సినీ కెరీర్‌ ను మొదలు పెట్టారు..సునీల్‌ తనదైన కామెడితో టాలీవుడ్ లో టాప్ కమెడియన్ గా ఒక వెలుగు వెలిగారు.ఆ తర్వాత అందాల రాముడు సినిమా….

పాకిస్థాన్ లో ఓ దారుణ ఘటన వెలుగులోకి

వచ్చింది. కరాచీలోని ఓ ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ మహిళా టీచర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అయితే ఒక్కరా ఇద్దరా అని కాదు.. ఏకంగా 45 మంది మహిళా టీచర్లపై లైంగింకంగా వేధించాడని అక్కడి పోలీసులు తెలిపారు. వారిని బెదిరించి లైంగికంగా లొంగదీసుకున్నాడని….

ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నా అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఇంచార్జి ప్రకాశ్ జవదేకర్

ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నా అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఇంచార్జి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. అన్ని ధర్మాలను సంరక్షించాలి..అంతేకాని అవమానించకూడదని ఆయన హితవు పలికారు. ఉదయనిధి క్షమాపణ చెప్పాలని ఆయన….

తమిళనాడు మంత్రి, సీఎం స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వివాదాస్పదం

తమిళనాడు మంత్రి, సీఎం స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వివాదాస్పదం అయ్యాయి. ముఖ్యంగా బీజేపీ డీఎంకే పార్టీని, ఇండియా కూటమిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ……

AP

బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల వద్ధ గల అల్పపీడనం

ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల వద్ధ గల అల్పపీడనం ఈ రోజు బలహీనపడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. దాని అనుబంధ ఉపరితల ఆవర్తనం దక్షిణ అంతర్గత ఒడిస్సా, సరిహద్దు ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టం నుంచి….

ఉదయనిధి వ్యాఖ్యలపై స్పందించిన టీటీడీ ఛైర్మన్

సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన విమర్శలను టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి ఖండించారు. తిరుమల అన్నమయ్య భవనంలో మంగళవారం ధర్మకర్తల మండలి తొలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తీసుకున్న ముఖ్య నిర్ణయాలను ఛైర్మన్ మీడియాకు….