Category: TELANGANA

ఒడిసా రైలు ప్రమాదంలో ”పేలాలు” ఏరుకుంటున్న మోసగాళ్లు

ఒడిసాలోని బాలేశ్వర్ వద్ద చోటుచేసుకున్న రైలు ప్రమాదంలో కొన్ని మృతదేహాలను ఇప్పటికీ గుర్తించలేదు. ముఖం నలిగిపోవడంతోపాటు కాళ్లు, చేతులు తెగడంవల్ల కూడా మృతిచెందినవారి బంధువులు వాటిని గుర్తించలేకపోతున్నారు. ఈ పరిస్థితిని కొందరు దురాశపరులు తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. పరిహారం సొమ్ము కొట్టేయడానికి….

మావోయిస్ట్ అగ్రనేత కటకం సుదర్శన్ మృతి- నెలరోజుల పాటు సంతాప సభలు

ఆదిలాబాద్: మావోయిస్ట్ సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యుడు కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ మరణించారు. ఈ విషయాన్ని మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ నిర్ధారించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయన సంస్మరణార్థం నెలరోజుల పాటు దేశవ్యాప్తంగా సంతాప….

AP

ఫ్లెక్సీలలో కొండా మురళి దంపతుల ఫోటోలు పెట్టలేదని కొండ మురళి అనుచరులు ఆందోళన

వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు ముదురుతోంది. నిన్నటికి నిన్న వరంగల్ డిసిసి అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో, ఫ్లెక్సీలలో కొండా మురళి దంపతుల ఫోటోలు పెట్టలేదని కొండ మురళి అనుచరులు ఆందోళనకు దిగారు. దీంతో కొండా….

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో చేరికల ఆశలు

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో చేరికల ఆశలు చిగురిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆపరేషన్ ఘర్ వాపసీ మొదలు పెడుతుంది. బీఆర్ఎస్, బిజెపిలో ఉన్న అసంతృప్త నేతలను, కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో చేరిన నేతలను తిరిగి కాంగ్రెస్ లోకి తీసుకువచ్చే….

ఖైరాతాబాద్ గణపయ్య విగ్రహ పనులకు అంకురార్పణ

జై గణేష్ మహారాజ్ కీ జై.. గణపతి బొప్పా మోరియా.. గణేషుడి పండగ వచ్చిందంటే గల్లీ గల్లీకి వినపడే స్లోగన్స్.. తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ గణేషుడు అంటే స్పెషల్. ఎందుకంటే అక్కడ ప్రతి ఏడాది భిన్నమైన రూపాల్లో భక్తులకు దర్శనమిస్తూ ఆకట్టుకుంటాడు…..

AP

నిప్పులు కురిపిస్తున్న పప్పులు.. ఆకాశానికి తాకిన ధరలు

కూరల్లో మాంసహారాల కన్నా ఎక్కువగా ఇష్టపడేది పప్పే. పప్పు ఉన్న రోజు ఒక్క రోజు ముద్ద ఎక్కువ దిగుతుంది. అలాంటిది ఇప్పుడు పప్పు దినుసుల రేట్లు చూస్తుంటే గుండె గుబేళ్ మనేలా ఉంది. కొంటే చేతులు కాలేటట్టు ఉన్నాయి. పప్పు ఇప్పుడు….

జగన్ సర్కార్‌కు నాలుగేళ్లు- 40 ఏళ్లకు పాలనకు రాజమార్గం: సజ్జల

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇవ్వాళ్టితో నాలుగు సంవత్సరాలు పూర్తయ్యాయి. 2019లో ఇదే రోజున వైఎస్ జగన్.. విజయవాడలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు…..

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం

హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. ఆదివారం మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండగా.. ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం నుంచి సూర్యుని వేడితో అల్లాడుతున్న నగర జనం.. వర్షం కురవడంతో ఉపశమనం….

తెలంగాణ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల: 3 విడతల్లో, ఎప్పట్నుంచంటే?

హైదరాబాద్: తెలంగాణలో ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. గురువారం ఎంసెట్(TS EAMCET) ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శనివారం ప్రవేశాల కౌన్సెలింగ్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను అధికారులు….

హైదరాబాద్లో నాలుగోరోజు ఐటీ రైడ్స్; ఆ సంస్థలు జల్లెడ; భారీగా నగదు స్వాధీనం!!

హైదరాబాద్లో గత నాలుగు రోజులుగా ఐటీ సోదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. బుధవారం నాడు మొదలైన ఐటీ సోదాలు నేడు నాలుగో రోజుకు చేరుకున్నాయి. హైదరాబాద్ నగరంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బుధవారం నాడు….