Author: YES9 TV

షారుక్ ఖాన్ ‘జవాన్’ రికార్డు బ్రేక్ చేసిన దళపతి విజయ్ ‘లియో’!!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన చిత్రం లియో. ప్రస్తుతం ఈ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది…..

మధ్యప్రదేశ్ లోనూ తెలంగాణా పరిస్ధితే ? చిన్న పార్టీలపై కాంగ్రెస్, బీజేపీ కన్ను..!

వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న మధ్యప్రదేశ్ తో పాటు తెలంగాణలో దాదాపు హోరాహోరీ పోరు తప్పదని తేలిపోతోంది. మధ్యప్రదేశ్ తో పాటు తెలంగాణలోనూ మరోసారి అధికారం కోసం ప్రయత్నిస్తున్న జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ కు ఇప్పుడు చిన్న పార్టీలతో….

ఆ దేశాలకు బియ్యం ఎగుమతికి అనుమతించిన కేంద్రం..

మానవతా దృక్పథంతో నేపాల్, మలేషియా, ఫిలిప్పీన్స్‌తో సహా ఏడు ఆసియా, ఆఫ్రికన్ దేశాలకు 1.34 మిలియన్ టన్నుల బాస్మతీయేతర తెల్ల బియ్యాన్ని ఎగుమతి చేయడానికి భారతదేశం బుధవారం అనుమతించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ప్రకారం, భారతదేశం నేపాల్‌కు 95,000….

AP

జైల్లోనే చంద్రబాబు దసరా ! మళ్లీ రిమాండ్ పొడిగింపు..

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో బ్యాడ్ న్యూస్. స్కిల్ కేసులో ఆయన రిమాండ్ ను విజయవాడ ఏసీబీ కోర్టు మరోసారి పొడిగించింది. ప్రస్తుతం ఆయన క్వాష్….

ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య కొనసాగుతూ వస్తోన్న భీకర యుద్ధం

వాషింగ్టన్: ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య కొనసాగుతూ వస్తోన్న భీకర యుద్ధం పతాక స్థాయికి చేరింది. పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్, హమాస్ ఉగ్రవాదుల స్థావరాలపై ఇజ్రాయెల్‌ పెద్ద ఎత్తున విరుచుకుపడుతోంది. రాకెట్లను సంధిస్తోంది. గాజా స్ట్రిప్‌పై బాంబుల వర్షాన్ని కురిపిస్తోంది. తాజాగా గాజాలోని….

ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య కొనసాగుతూ వస్తోన్న భీకర యుద్ధం పతాక స్థాయికి

వాషింగ్టన్: ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య కొనసాగుతూ వస్తోన్న భీకర యుద్ధం పతాక స్థాయికి చేరింది. పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్, హమాస్ ఉగ్రవాదుల స్థావరాలపై ఇజ్రాయెల్‌ పెద్ద ఎత్తున విరుచుకుపడుతోంది. రాకెట్లను సంధిస్తోంది. గాజా స్ట్రిప్‌పై బాంబుల వర్షాన్ని కురిపిస్తోంది. తాజాగా గాజాలోని….

AP

కృష్ణా నీటి పంపకాలపై సుప్రీంకు జగన్ సర్కార్-ఢిల్లీలో ట్రైబ్యునల్ విచారణ వేళ..!

కృష్ణా నదీ జలాల పంపకాల వ్యవహారం ఎన్నికల వేళ కాక రేపుతోంది. తెలంగాణ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని కృష్ణానదీ జలాల పునఃపంపకం వ్యవహారాన్నికెలికిన కేంద్రం.. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కు మరిన్ని పరిశీలనాంశాల్ని కేటాయించింది. దీంతో వాటిపై ముందడుగు వేసేందుకు ఇవాళ….

వందే భారత్‌కు పోటీ- కొత్తగా పట్టాలపైకి: ఈ రూట్‌లో తొలి రైలు: 20న ప్రారంభం

న్యూఢిల్లీ: దేశీయ రైల్వే నెట్‌వర్క్‌లో పెను మార్పులు చోటు చేసుకుంటోన్నాయి. వందే భారత్‌తో దీనికి తెర తీసింది కేంద్ర ప్రభుత్వం. ఈ సెమీ హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్‌కు అనూహ్య స్పందన లభిస్తోన్న నేపథ్యంలో- రైల్వేల్లో మరిన్ని ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది కేంద్రం. తాజాగా….

మోదీ సొంత లాభం కోసం సైనికులను ఇలా ఉపయోగిస్తున్నారు. మల్లికార్జున్ ఖార్గే ఫైర్ !

బెంగళూరు/న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ (modi) ప్రచారం కోసం కొత్తకొత్త ఆలోచనలతో ముందు ఉంటారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఎన్నికల ప్రచారం కోసం అనేక ప్లాన్స్ వేస్తుంటారు. ప్రతిపక్షాలు ఎన్నికల సమయంలో చేసే….

గాజాలో ఆహార సంక్షోభం.. రొట్టెల కోసం గంటల తరబడి క్యూలోనే..

ఇజ్రాయెల్ ముట్టడి కారణంగా గాజా స్ట్రిప్‌లో ఆహార పరిస్థితి మరింత దిగజారిపోతోందని ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యూఎఫ్‌పీ) మంగళవారం తెలిపింది. గాజా సరిహద్దును త్వరగా తెరవకపోతే, ఇజ్రాయెల్ కళ్లకు గంతలుగా మారిన ఈ ప్రాంతంలో ఆకలితో అలమటించే పరిస్థితి ఏర్పడుతుంది…..