మేడిగడ్డ పిల్లర్ కుంగడంపై రాష్ట్రానికి కేంద్రం లేఖ.. !
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి కేంద్రం రాష్ట్రానికి మరో లేఖ రాసింది. బ్యారేజ్ లోని 20 పిల్లర్ కొద్ది రోజులు క్రితం కుంగింది. ఇందుకు సంబంధించే కేంద్రం లేఖ రాసింది. ఘటనపై….










