వైసీపీ ప్రభుత్వంపై నాగబాబు సీరియస్ వ్యాఖ్యలు..
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు నేడు భీమిలి జనసేన శ్రేణులతో వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి రోజులు దగ్గర పడ్డాయని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం విభజించు పాలించు అనే వ్యూహాన్ని….










