Latest Posts

కాళేశ్వరం నోటీసులు.. కేసీఆర్ బండారం బయటపెడతానన్న ఈటల రాజేందర్..

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ విచారణ కమిషన్ నుంచి తనకు అందబోతున్న నోటీసుల అంశంపై బీజేపీ ఎంపీ, మాజీ మంత్రి ఈటల రాజేందర్ తీవ్రంగా స్పందించారు. తాను నోటీసులకు భయపడబోనని, కేసీఆర్ హయాంలో జరిగిన విషయాలను….

కాళేశ్వరం కమిషన్ నోటీసులతో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి అవుతోందా..? కేసీఆర్‌తో హరీష్ భేటీ కారణం అదేనా..?

కాళేశ్వరం కమిషన్ నోటీసులతో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి అవుతోందా? కమిషన్ ముందు కేసీఆర్-హరీష్‌రావులు హాజరవుతారా? ఆరోగ్యం సరిగా లేదని తప్పించుకుంటారా? ఆరోగ్యం సహకరించకుంటే ఆన్‌లైన్ ద్వారా హాజరవుతారా? లేకుంటే కమిషన్ వస్తామంటే ఆ నేతలు ఓకే చెబుతారా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి…..

AP

ఏపీలో 2260 స్పెషల్ టీచర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్..

ఏపీలో ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది చంద్రబాబు సర్కార్. ఈ నేపథ్యంలో 2260 టీచర్ల ఉద్యోగాలకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అలాగే న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న 245 పోస్టుల భర్తీకి ఓకే చెప్పడం జరిగింది.  ….

AP

లిక్కర్ స్కామ్‌లో రోజుకో కొత్త విషయం..! బంగారం స్కాం కూడా..?

ఏపీ లిక్కర్ కుంభకోణంలో ఏం జరుగుతోంది? విచారణ లోతుగా జరిగిన కొద్దీ కొత్త విషయాలు బయటకు వస్తున్నాయా? లిక్కర్ స్కామ్‌లోకి బంగారం ఎలా ఎంటరైంది? వెయ్యి కిలోల బంగారాన్ని ఏం చేశారు? ముంబై, హైదరాబాద్‌లో అత్యధికంగా కొనుగోలు చేశారా? ఆ బంగారం….

పహల్గమ్‌లో 3 నెలల ముందు జ్యోతి మల్హోత్రా రెక్కీ..?

జ్యోతి మల్హోత్రా.. ఈ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పహల్గాం దాడి తర్వాత గూఢచర్యం కేసులో అరెస్ట్ అయిన యూట్యూబర్ ఆమె. ఏడాది క్రితమే ఈమె గురించి ఒక సామాన్య పౌరుడు సోషల్ మీడియాలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారుల్ని….

హైదరాబాద్‌లో పేలుళ్ల కుట్ర కేసులో వెలుగులోకి సంచలన విషయాలు..

హైదరాబాద్‌ పేలుళ్లకు కుట్ర కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సిరాజ్‌, సమీర్‌ రిమాండ్‌ రిపోర్ట్‌లో పోలీసులు కీలక అంశాలు ప్రస్తావించారు. ఆరుగురు వ్యక్తులు ఇన్‌స్టా గ్రూప్ క్రియేట్ చేసుకున్నట్లు గుర్తించారు. సిరాజ్‌, సమీర్‌తోపాటు టీమ్‌లో కర్నాటక, మహారాష్ట్ర యువకులు కూడా….

రాజ్‌భవన్‌లో చోరీ..! కీలక హార్డ్ డిస్కులు మాయం..!

తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ తీవ్ర కలకలం రేపుతోంది. ఈ విషయం ఆలోస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజ్‌భవన్‌లోని సుధర్మ భవన్ లో హార్డ్ డిస్కులు మాయం అయ్యాయి. వారం కిందట కొందరు వ్యక్తులు నాలుగు హార్డ్ డిస్క్‌లను చోరీ చేసినట్టు తేలింది.  ….

AP

విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నికలో ట్విస్ట్..! లోకేష్ సీరియస్..!

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖపట్నం మహానగర పాలక సంస్థపై పట్టు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే జీవీఎంసీలో వైసీపీ కార్పోరేటర్లను తమవైపు తిప్పుకుని మేయర్ పదవిని దక్కించుకున్న కూటమి.. ఇవాళ డిప్యూటీ మేయర్ ఎన్నిక….

AP

ఏపీలో కొత్త పథకం..! రూ. 25 లక్షల వరకు..

చంద్రబాబు సర్కార్ మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టనుంది. దీనికి సంబంధించి తెర వెనుక పనులు వేగంగా జరుగుతున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ రెడీ చేసిన ముసాయిదా ప్రస్తుతం ఆర్థికశాఖ పరిశీలనలో ఉంది. అక్కడ ఆమోద ముద్ర పడగానే ప్రకటన రానుంది…..

గూఢచర్యం కేసులో అరెస్టయిన యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా గురించి వెలుగులోకి కొత్త కొత్త విషయాలు..!

గూఢచర్యం కేసులో అరెస్టయిన యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా గురించి కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. యూట్యూబ్ పేరుతో తరచూ పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ హైకమిషన్‌ కార్యాలయాలను సందర్శించేవారిని సమాచారం. అంతేకాదు హైదరాబాద్, పూరీ ప్రాంతాలతో ఆమెకు లింకులు ఉన్నట్లు వార్తలు….