Latest Posts

కేసీఆర్‌కు కూతురు కవిత సంచలన లేఖ..!

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసినట్లుగా చెబుతున్న ఒక లేఖ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పార్టీ రజతోత్సవ సభ నేపథ్యంలో, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, సభలో కేసీఆర్ ప్రసంగంపై సానుకూల, ప్రతికూల….

ఆపరేషన్ సిందూర్‌ దెబ్బ.. పాక్ కు వందల మిలియన్ డాలర్ల నష్టం..!

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ చర్యల వల్ల పాకిస్థాన్ తీవ్రంగా నష్టపోయినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ ఆపరేషన్ ఫలితంగా పాకిస్థాన్ వైమానిక దళానికి చెందిన నాలుగు ఎఫ్-16 యుద్ధ విమానాలను భారత క్షిపణి వ్యవస్థలు….

AP

కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు..! కదలికలపై పోలీసుల నిఘా..!

రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కొడాలి నానిపై త్వరలో లుకౌట్ నోటీసులు జారీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్‌ ఈ నోటీసులను జారీ చేసినట్లు….

AP

విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్నిప్రమాదం..!

విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఈ ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్లాంట్ లోని స్టీల్ మెల్టింగ్ స్టేషన్-2 (ఎస్ఎంఎస్-2) విభాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ దట్టమైన పొగలు అలుముకున్నాయి.   ప్లాంట్ వర్గాల సమాచారం ప్రకారం, ఎస్ఎంఎస్-2లోని….

అయోధ్యలో మరో కీలక ఘట్టం… జూన్ 5న రామ్‌దర్బార్ ప్రాణప్రతిష్ఠ..

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం తుది దశకు చేరుకుంది. జూన్‌ 5వ తేదీ నాటికి ఆలయ నిర్మాణ పనులు పూర్తవుతాయని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్మాణ కమిటీ ఛైర్మన్‌ నృపేంద్ర మిశ్రా తెలిపారు. ఈ చారిత్రక ఘట్టానికి….

కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..!

కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యవహారంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలి, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన….

హైదరాబాద్‌లో మరో స్కైవాక్..! ఎక్కడంటే..?

హైదరాబాద్ లో అత్యంత రద్దీ ఉన్న ప్రాంతాల్లో మెహదీపట్నం ఒక్కటి. అయితే అక్కడ జంక్షన్ వద్ద సరికొత్తగా ఐకానిక్ స్కైవాక్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. జూలై చివరి నాటికి స్కైవాక్ ప్రజలకు అందుబాటులోకి రానున్నట్టు.. వీలైనంత త్వరలోనే స్కైవాక్ ను ఓపెన్….

AP

ఏపీ విద్యాశాఖ కీలక ఆదేశాలు..! ఇక నుండి..

పాఠశాల విద్యార్థులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. 2025 అకడమిక్ క్యాలెండర్‌లో నో బ్యాగ్ డేను చేర్చింది. ఒక విధంగా చెప్పాలంటే విద్యార్థులకు శుభవార్త. ఈ లెక్కన ఏడాదిలో కేవలం 233 రోజులు మాత్రమే పాఠశాలలు పని చేస్తాయి…..

AP

సిరాజ్ ఉగ్రకుట్ర బయటపడ్డ షాకింగ్ విషయాలు..! IED బాంబుల తయారీకి ప్రయత్నాలు..

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది ఉగ్రవాదుల అరెస్ట్. ఇదే ఓ షాకింగ్ విషయం అనుకుంటే.. ఇప్పుడు వీరిని విచారిస్తే వణుకుపుట్టించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీరి అరెస్ట్‌ ఇంకాస్త లేట్ అయితే మరిన్ని దారుణాలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంతకీ సిరాజ్….

ఆ డైరీలో పాకిస్థాన్ పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్న జ్యోతి మల్హోత్రా..!

పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్నారన్న తీవ్ర ఆరోపణలతో ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను హర్యానా పోలీసులు అరెస్టు చేశారు. ‘ట్రావెల్ విత్ జో’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్న ఆమె నుంచి వ్యక్తిగత డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డైరీలోని కొన్ని….