పురుషుల జావెలిన్ త్రో ఫైనల్లోకి డీపీ మనూ, కిషోర్ జెనా,నీరజ్ చోప్రా
హంగరీలోని బుడాపెస్ట్ లో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో భారతీయులు సత్తా చాటుతున్నారు. పురుషుల జావెలిన్ త్రో ఫైనల్లోకి ఇప్పటికే నీరజ్ చోప్రా ప్రవేశించగా.. ఇప్పుడు మరో ఇద్దరు త్రోయర్లు డీపీ మనూ, కిషోర్ జెనా కూడా అర్హత….










