Latest Posts

రైలు ప్రమాద కారణాలపై వందేభారత్ రూపకర్త సుధాన్షు మణి కీలక వ్యాఖ్యలు..!!

ఒడిశా రైలు ప్రమాదం పైన వందేభారత్ రూపకర్త సుధాన్షు మణి కీలక వ్యాఖ్యలు చేసారు. ఒడిశా రైలు ప్రమాదానికి కారణాల పైన విశ్లేషించారు. ఇప్పటికే ఈ ప్రమాదానికి కారణాల పైన రైల్వే నిపుణుల బృందం ప్రాథమిక నివేదిక ఇచ్చింది. సిగ్నల్‌ లోపం….

టీడీపీ, జనసేన పొత్తుతో జరిగేదిదే – తేల్చేసిన లగడపాటి..!!

ఏపీలో పొత్తుల రాజకీయం పతాక స్థాయికి చేరింది. ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ భేటీలో రెండు తెలుగు రాష్ట్రాల్లో పొత్తులపైన ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ….

అటు వడగాల్పులు -ఇటు చల్లని కబురు, రుతుపవనాలు..!!

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భగభగమంటున్నాయి. రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏపీలో మరో రెండు రోజులు భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. తెలంగాణలో రాబోయే నాలుగు రోజులపాటు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశముందని….

మావోయిస్ట్ అగ్రనేత కటకం సుదర్శన్ మృతి- నెలరోజుల పాటు సంతాప సభలు

ఆదిలాబాద్: మావోయిస్ట్ సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యుడు కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ మరణించారు. ఈ విషయాన్ని మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ నిర్ధారించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయన సంస్మరణార్థం నెలరోజుల పాటు దేశవ్యాప్తంగా సంతాప….

కోరమాండల్ ప్రమాదంలో క్షతగాత్రుల కంప్లీట్ లిస్ట్

భువనేశ్వర్: కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కు సంభవించిన ఘోర ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. 290కి చేరింది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరగొచ్చనే ఆందోళన సర్వత్రా వ్యక్తమౌతోంది. హౌరా- చెన్నై మార్గంలో….

రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజీనామా చేయాలి; కాంగ్రెస్, టీఎంసి డిమాండ్!!

ఒడిశాలోని బాలాసోర్ లో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనలో 278 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. నిన్న రాత్రి ఒడిశాలో చెన్నై కోరమండల్ ఎక్స్ ప్రెస్, బెంగళూరు హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్….

రైల్వేల్ని నాశనం చేశారు-ఒడిశా ప్రమాదంపై మాజీ రైల్వే మంత్రి లాలూ విసుర్లు..

ఒడిశాలో నిన్న రాత్రి మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో మృతుల సంఖ్య 288కి చేరుకుంది. ఘటనా స్ధలిలో సహాయక చర్యలు పూర్తయ్యాయి. దీంతో రైల్వే అధికారులు ట్రాక్ ల పునరుద్ధరణకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ నేతలు, మాజీ రైల్వే….

AP

వైఎస్ అవినాష్ రెడ్డిని సుదీర్ఘంగా ప్రశ్నించిన సీబీఐ

ఏపీలో సంచలనం రేపుతున్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు నిందితుల్ని అరెస్టు చేసి జైలుకు పంపిన సీబీఐ.. అక్కడే కస్టడీ విచారణ కూడా చేస్తోంది. అలాగే మరికొందరు….

రిజర్వ్ బ్యాంక్ లో బాంబు పెట్టామని పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్

బెంగళూరు: బెంగళూరు నగరంలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో బాంబు పెట్టినట్లు పోలీస్ కంట్రోల్ రూమ్ 112కి కాల్ చేసిన ఆరోపణపై బెంగళూరులోని విధానసౌధ పోలీస్ స్టేషన్‌ అధికారులు ఓ యువకుడిని అరెస్టు చేశారు. బెంగళూరు నగరంలోని రాజరాజేశ్వరి నగర్‌లో….

చిరంజీవి సంచలనం; అభిమానులకు షాక్!!

టాలీవుడ్ హీరో, మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఒక సంచలన ప్రకటన చేశారు . 67 ఏళ్ల వయస్సులో కూడా యువ హీరోలా సినిమాల్లో నటిస్తూ, తనదైన స్టైల్ డాన్సులతో అదరకొడుతున్న చిరంజీవి అభిమానులు అందరూ షాక్ అయ్యే విషయం వెల్లడించారు. తాను….