చెరకు పంట ఎఫ్ఆర్పీ పెంపునకు కేంద్ర కేబినెట్ నిర్ణయం
చెరకు పంట న్యాయమైన గిట్టుబాటు ధర (fair and remunerative price FRP) ని క్వింటాల్ కు రూ. 10 పెంచుతూ కేంద్ర కేబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. కేంద్ర కేబినెట్ బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైంది. తాజా….










