అజిత్ పవార్ ఇప్పుడు సీఎం పదవిపై కన్నేశారు
మహారాష్ట్రలో ఎన్సీపీని చీల్చి, బీజేపీతో చేతులు కలిపి డిప్యూటీ సీఎం అయిన అజిత్ పవార్ ఇప్పుడు సీఎం పదవిపై కన్నేశారు. అదే సమయంలో ఎన్సీపీ రాక తర్వాత గతంలో శివసేనను చీల్చి సీఎం అయిన ఏక్ నాథ్ షిండేతో పాటు బీజేపీ….
మహారాష్ట్రలో ఎన్సీపీని చీల్చి, బీజేపీతో చేతులు కలిపి డిప్యూటీ సీఎం అయిన అజిత్ పవార్ ఇప్పుడు సీఎం పదవిపై కన్నేశారు. అదే సమయంలో ఎన్సీపీ రాక తర్వాత గతంలో శివసేనను చీల్చి సీఎం అయిన ఏక్ నాథ్ షిండేతో పాటు బీజేపీ….
ముఖ్యమంత్రి పదవికి జగన్ అర్హుడు కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. వారాహి యాత్ర రెండో విడతలో భాగంగా ఏలూరులో నిర్వహించిన సభలో పవన్ మాట్లాడారు. సీఎం జగన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం లోపాలను కాగ్….
సినీ నటి, మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి కీలక విషయం బయట పెట్టింది. తాను టాలీవుడ్ రాక ముందు హాలీవుడ్ సినిమాలకు పని చేసినట్లు తెలిపింది. హాలీవుడ్ లో ఉంటే ఇప్పటికే గొప్పగా ఎదగేదాన్ని అని అన్నారు. టాలీవుడ్ కు….
దక్షిణాఫ్రికాలోని ఓ మురికివాడలో గ్యాస్ లీక్ కావడంతో పిల్లలతో సహా 16 మంది చనిపోయారు. కొంతమంది వ్యక్తులు ఆస్పత్రుల్లో అత్యవసర చికిత్స పొందుతున్నారు. బుధవారం రాత్రి జరిగిన విపత్తు, అక్రమ మైనింగ్ కార్యకలాపాల వల్లే ఈ ప్రమాదం జరిగిందని సౌతాఫిక్రా అధికారులు….
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ గత సినిమా ‘ పఠాన్ ‘ సంచలన రికార్డ్స్ క్రియేట్ చేసింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా దేశమంతటా విడుదలై మంచి గుర్తింపు తెచ్చుకుంది. వసూళ్లపరంగా కూడా ఈ సంవత్సరం అత్యధిక….
గుజరాత్కు చెందిన కీలక గిరిజన నాయకుడు ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ యూనిఫాం సివిల్ కోడ్కు మద్దతు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఆదివారం పార్టీకి రాజీనామా చేశారు. ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను ఉద్దేశించి తన రాజీనామా లేఖలో….
ఉత్తర అమెరికా తెలుగు సంఘం(TANA) సభలో తెలుగు తమ్ముళ్లు తన్నుకున్నారు. రెండు వర్గాలుగా చీలిపోయిన ఎన్నారై సభ్యులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. టీడీపీ ఎన్నారై అధక్షుడు కోమటి జయరాం సమక్షంలోనే ఈ తంతు అంతా జరిగింది. సభలో జూ.ఎన్టీఆర్ పేరు….
తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరుగనున్న ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఈ క్రమంలో క్షేత్ర స్థాయి పర్యటనలకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ఇప్పటికే జూన్ నెలలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు, జిల్లాల పర్యటన, మహారాష్ట్ర పర్యటనలో….
నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్(ప్రచండ) చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే నేపాల్ రాజకీయాలు అస్థిరంగా ఉన్నాయి. తాజాగా పీఎం దహల్ చేసిన వ్యాఖ్యలు అక్కడ అగ్గిని రాజేశాయి. నేపాల్ లో స్థిరపడిన ఓ భారతీయ వ్యాపారవేత్తను ఉద్దేశించి.. గతంలో ఆయన తనను ప్రధాని….
అలనాటి తార శ్రీదేవి కూతురుగా బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిది యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్. చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ప్రారంభించిన జాన్వీ ప్రస్తుతం హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తూ బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగే ప్రయత్నం….