శ్రీ పులిగుంటేశ్వరస్వామి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
సంక్రాంతి పండుగ సందర్భంగా పెనుమూరు మండలంలోని పర్యాటక కేంద్రమైన శ్రీ పులిగుంటేశ్వర స్వామి ఆలయం వద్ద గురువారం క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. మహాసముద్రం ఫౌండేషన్ మరియు మహాసముద్రం దినేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించు ఈ టోర్నమెంట్ విజేత జట్టుకు రూ. 30….










