అమెరికాలో భయానక అగ్నిప్రమాదం: ఇద్దరు హైదరాబాదీ విద్యార్థులు దుర్మరణం, కుటుంబాల్లో తీవ్ర విషాదం
అమెరికాలో చోటుచేసుకున్న భయానక అగ్నిప్రమాదం కారణంగా తెలంగాణకు చెందిన ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒకరు జోడిమెట్ల సమీపంలోని శ్రీనివాసకాలనీకి చెందిన 24 ఏళ్ల యువతి సహజా రెడ్డి. ఉన్నత విద్యాభ్యాసం కోసం నాలుగు సంవత్సరాల క్రితం అమెరికా వెళ్లిన….










