అధికారుల మధ్య సమన్వయ లోపం
పేదలకు పక్కా గృహాలు నిర్మించడంలో భాగంగా మండలంలో రెవెన్యూ, హౌసింగ్ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో పక్కా ఇళ్ల మంజూరుకు కావలసిన పోసిషన్ సర్టిఫికెట్లు సకాలంలో మంజూరు కాక దరఖాస్తు దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంగళవారం ముదిగుబ్బలో జరిగిన విలేకరుల….










