Latest Posts

AP

వ్యవసాయంలో డ్రోన్లను విస్తృతంగా వినియోగించండి

వ్యవసాయ రంగంలో డ్రోన్లను విస్తృతంగా వినియోగించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. డ్రోన్‌ టెక్నాలజీ ద్వారా వ్యవసాయ రంగంలో బహుళ ప్రయోజనాలు పొందాలన్నారు. ఈ మేరకు వ్యవసాయ, ఉద్యానవనశాఖలపై శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్‌ సన్నద్ధతతో పాటు….

తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ కన్నెగంటి లలిత కుమారి బదిలీ

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత కుమారి బదిలీ అయ్యారు. ఆమెను కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేశారు. దీనికి సంబంధించిన సంబంధించి.. సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులను కేంద్ర ప్రభుత్వం కొద్దిసేపటి కిందటే నోటిఫై చేసింది. బదిలీ ఉత్తర్వులను జారీ….

ఏకంగా atm యంత్రాన్నే ఎత్తుకెళ్లిన దొంగలు..

ఏటీఎం కేంద్రాన్ని పగులగొట్టి అందులోని డబ్బులు చోరీ చేసేందుకు ఎక్కువ సమయం పడుతుందని భావించిన కొందరు దొంగలు ఏకంగా ఏటీఎం యంత్రాన్నే ఎత్తుకెళ్లారు. ఈ యంత్రాన్ని ఓ ట్రక్కులో తరలించారు. ఈ విచిత్ర ఘటన మహారాష్ట్రలోని నాసిక్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి….

ఫుడ్, కూల్‍డ్రింక్స్‌పై ఆఫర్లు ప్రకటించిన పీవీఆర్ సినిమాస్..

కొంతకాలంగా సినిమా థియేటర్లలో ఫుడ్ ఐటెమ్స్, కూల్‍డ్రింక్స్ ధరలు భారీగా ఉంటున్నాయి. మల్టీప్లెక్స్ థియేటర్లో ఏదైనా తినాలంటే జనాలు టికెట్ కంటే రెట్టింపు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది. పాప్‍కార్న్‌, సమోసాలు, సాండ్‍విచ్‍లు, కూల్‍డ్రింక్స్ సహా థియేటర్లలో అన్నింటి ధర చాలా….

ప్రపంచంలోనే రెండో అందమైన నగరం.. మన ‘సిటీ ఆఫ్ లేక్స్ ఉదయ్ పూర్’..

హాలిడేస్‌ రాగానే.. చాలా మంది ఎక్కడికి వెళదాం.. ఏ నగరంలో గడుపుదాం.. ఏ సిటీని సందర్శింద్దాం.. ఖర్చులు ఎక్కడి వెళితే ఎంత.. ఎక్కువ, తక్కువల గురించి లెక్కలు వేసుకుంటారు. తమ అనుకూలతలను బట్టి ప్లాన్‌ చేసుకుంటారు. ఇలా ప్రపంచంలో అనేక వెకషన్‌….

AP

విద్య, వైద్యంపై ప్రధానంగా దృష్టి పెట్టిన ఏపీ సర్కార్… కీలక నిర్ణయాలు

విద్య, వైద్యంపై ప్రధానంగా దృష్టి పెట్టిన ఏపీ సర్కార్… కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే వైద్యారోగ్యశాఖలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వగా… తాజాగా మరో ప్రకటన జారీ చేసింది. రాష్ట్ర వైద్యశాఖలోని డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) పరిధిలో….

రేవంత్ రెడ్డిని పోకిరీ అంటూ కాంగ్రెస్ పార్టీకి కేటీఆర్ చురకలు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు మంత్రి కేటీఆర్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీని ఓ పోకిరీ చేతిలో పెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని స్కాంగ్రెస్‌గా అభివర్ణించారు కేటీఆర్. బహిరంగంగా బెదిరింపులకు పాల్పడే వ్యక్తికి పార్టీని అప్పగించడం….

జోరుగా ఎలక్షన్స్ కి పార్టీ ఫండ్ … బీజేపీకి రూ.10122 కోట్లు, బీఆర్ఎస్‌కు రూ.300 కోట్ల

దేశంలోని రాజకీయ పార్టీల్లో అత్యధిక విరాళాలు పొందిన పార్టీగా భారతీయ జనతా పార్టీ నిలిచింది. ఈ పార్టీకి గత గత ఆరేళ్ల కాలంలో ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఏకంగా రూ.10122 కోట్ల విరాళాలను సేకరించింది. అంటే ఒక్క బీజేపీకి మాత్రమే 52….

. ఏసీ ఛైర్‌ కార్‌, ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ టికెట్‌ ధరలపై 25 శాతం డిస్కౌంట్‌

భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఏసీ ఛైర్‌ కార్‌, ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ టికెట్‌ ధరలపై 25 శాతం డిస్కౌంట్‌ ఇచ్చేందుకు నిర్ణయించింది. ఆయా తరగతులున్న అన్ని రైళ్లకు ఇది వర్తిస్తుంది. టికెట్ ధరలను నిర్ణయించే అధికారాన్ని జోన్లలో ఉండే ప్రిన్సిపల్‌….

మునుగోడులోనూ నైతికంగా బీజేపీనే గెలిచిందన్నారు ఈటల రాజేందర్

హైదరాబాద్: తెలంగాణ భారతీయ జనతా పార్టీపై కొందరు, కొన్ని మీడియా ఛానళ్లు విషం కక్కే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వరంగల్‌లో….