Latest Posts

AP

: పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేకంగా వాళ్ళంతా ఒక్కటయ్యారు.!

ఒకే ఒక్క ప్రెస్ నోట్.. ఒకే ఒక్క వీడియో బైట్.. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రత్యర్థులందర్నీ ఒక్కతాటిపైకి తెస్తోంది.! ‘నాయకుల్ని తిట్టుకోండి.. ప్రజల్ని మాత్రం తిట్టొద్దు..’ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడమే ఇందుక్కారణం.! ఇప్పడంటే, తెలంగాణ ప్రజల విషయంలో….

పవన్ గారితో ఆ సినిమా అంటే విమర్శొలొచ్చాయి: సాయిధరమ్ తేజ్

‘నన్ను ఎంతో ఆప్యాయంగా పెంచిన వ్యక్తితో సినిమా చేసే అవకాశం వస్తే ఎందుకు వదులుకుంటాను.. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం నావరకూ రావడంతో సంతోషంతో అంగీకరించా. అది నా డ్రీమ్. ఇప్పుడది నెరవేరబోతోంది’ అని సాయిధరమ్ తేజ్ (Sai Dharam….

AP

వైఎస్ వివేకా హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది.

వైఎస్ వివేకా హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన సీబీఐ… ఆదివారం ఉదయం ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కరరెడ్డిని అదుపులోకి తీసుకుంది. ఇదీ కాస్త ఏపీ రాజకీయాల్లో సంచలన పరిణామంగా మారింది. అయితే….

వందే భారత్ రైళ్లకు సంబంధించి హైదరాబాద్ కు మరో గుడ్ న్యూస్

వందే భారత్ రైళ్లకు సంబంధించి హైదరాబాద్ కు మరో గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతోంది దక్షిణ మధ్య రైల్వే. త్వరలోనే మరో రెండు వందే భారత్ రైళ్లను నడిపే దిశగా కరసత్తు చేస్తోంది. ఇప్పటికే రెండు సర్వీసులను ప్రారంభించగా… కొత్తగా హైదరాబాద్-బెంగళూరు,….

పాత పెన్షన్ విధానం కోసం ఉద్యోగులు గళమెత్తారు.

పాత పెన్షన్ విధానం కోసం ఉద్యోగులు గళమెత్తారు. ఇవాళ తెలంగాణవ్యాప్తంగా భారీగా ర్యాలీలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో 33 జిల్లాల్లో ‘పెన్షన్ కాన్స్టిట్యూషనల్ మార్చ్ ‘ ను నిర్వహించారు. ఇక హైదరాబాద్ లో….

కర్ణాటకలో అధికార భారతీయ జనతా పార్టీ (BJP)కి భారీ ఎదురుదెబ్బ

కర్ణాటకలో అధికార భారతీయ జనతా పార్టీ (BJP)కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత జగదీశ్ శెట్టార్.. ఎమ్మెల్యే పదవికి ఆదివారం రాజీనామా చేశారు. బీజేపీకి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారు. వచ్చే నెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు….

“56 ప్రశ్నలు అడిగారు.. ఈ కేసు మొత్తం ఫేక్”: 9గంటలపాటు సీబీఐ విచారణ

ఆమ్ఆద్మీ పార్టీ (Aam Aadmi Party – APP) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‍ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) తొమ్మిది గంటల పాటు విచారించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు(Delhi Liquor Policy Case)లో ఆయనను ఆదివారం….

: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections) ప్రచారాన్ని కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ

: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections) ప్రచారాన్ని కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ ప్రారంభించారు. కర్ణాటకలోని కోలార్‌(Kolar)లో ఏర్పాటు చేసిన సభలో రాహుల్ ఆదివారం ప్రసంగించారు. “మోదీ ఇంటిపేరు”పై 2019లో ఇక్కడ చేసిన వ్యాఖ్యల కారణంగానే పరువు….

ఆఫ్రికా దేశంలోని సుడాన్ లో ఘర్షణలు

ఆఫ్రికా దేశంలోని సుడాన్ లో ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఆర్మీ, పారా మిలటరీ బలగాల మధ్య ఘర్షణలు చెలరేగడంతో సుడాన్ అల్లర్లతో అట్టుడుకుతుంది. పలుచోట్ల కాల్పులు, బాంబు పేలుళ్ల ఘటనలు చోటు చేసుకోవడంతో ప్రజలు భయం గుప్పిట్లో బ్రతుకుతున్నారు. దీంతో భారతీయులందరూ….

AP

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఉదంతం.. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారం.

హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఉదంతం.. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారం. రాజకీయంగా పెను దుమారానికి దారి తీసిందీ ఘటన. వేలాదిమంది నిరుద్యోగులను నిరాశలో ముంచెత్తింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ కారణంగా పరీక్షలు కూడా రద్దయ్యాయి. ఈ….