Latest Posts

కరోనా కేసులపై కేంద్రం బాంబు పేల్చింది.

కరోనా కేసులపై కేంద్రం బాంబు పేల్చింది. వచ్చే రెండు వారాల్లో కేసులు పెరుగుతాయని హెచ్చరించాయి. ఏప్రిల్ 15 నుంచి 30వ తేదీ వరకు 15 రోజులపాటు దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతాయనే కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కరోనా కేసులపై….

AP

భారత్‍లో సోషల్ మీడియా నిబంధనలు కఠినంగా ఉంటాయి: ఎలోన్ మస్క్

భారత్ లో సోషల్ మీడియా నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయని ట్విట్టర్ అధినేత ఎలోన్ మస్క్(Elon Musk) అన్నారు. యూఎస్‌లో భారతీయ వినియోగదారులకు వాక్ స్వాతంత్య్రాన్ని అందించడం వెబ్‌సైట్‌కి సాధ్యం కాదని బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ట్విట్టర్ తరచుగా భారతదేశంలో….

AP

కరోనా వ్యాక్సిన్లపై చేతులెత్తేసిన కేంద్రం.. ఇక నుంచి అంతే సంగతి..!

కరోనా ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి. కొవిడ్ తో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఆర్థికంగా కూడా నష్టపోయారు. కరోనాను ఎదుర్కొవడంలో భారత ప్రభుత్వం విజయం సాధించింది. అతి తక్కువ కాలంలో భారత్ లో కరోనా వ్యాక్సిన్ తయారు అయ్యేలా చర్యలు తీసుకుంది…..

‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న సినిమా ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు మరియు దర్శకుడు వెంకటేష్ మహా ఈ సినిమాను ప్రెజెంట్ చేస్తున్నారు. భలే భలే మగాడివోయ్, గీత గోవిందం,….

AP

ట్రాఫిక్ సమస్యలొస్తాయ్.! ఎన్ఐఏ కోర్టులో వైఎస్ జగన్ వింత అభ్యర్థన.!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తన నివాసానికి కూత వేటు దూరంలో ఏదన్నా బహిరంగ సభ నిర్వహించాల్సి వచ్చినా, హెలికాప్టర్‌ని ఆశ్రయిస్తున్న సంగతి తెలిసిందే. ట్రాఫిక్ సమస్యల కారణంగా అధికారులు తీసుకుంటోన్న నిర్ణయమిది.. అని వైసీపీ చెబుతూ వస్తోంది. సరే,….

రాజుగారి ‘రామోజీ’ భక్తి.! నమ్మి ఛావండెహే.!

ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు మీద ‘మార్గదర్శి’ వ్యవహారానికి సంబంధించిన ఆరోపణలు, కేసులు.. ఇదంతా చూస్తూనే వున్నాం.! ఎంత పెద్ద కేసునైనా, తన అనుభవంతో గట్టెక్కేసే రామోజీరావుని, మార్గదర్శి వ్యవహారం అస్సలు వదలడంలేదు.! ఆఖరికి, మంచమ్మీద పడివున్న స్థితిలో, ఈ….

టాలీవుడ్ గుసగుస..! బన్నీతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ చిత్రం..!

టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థగా పేరొందిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People media factory) మరో సంచలనం దిశగా అడుగులు వేస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తో త్వరలో సినిమా నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోందని సమాచారం…..

భారత్ లో మైనార్టీల జనాభా పెరుగుతోంది…పాకిస్తాన్ లో తగ్గుతోంది… నిర్మలా సీతారామన్

భారతదేశంలో మైనారిటీలపై, ముఖ్యంగా ముస్లింలపై హింస జరుగుతోందని పాశ్చాత్య మీడియాలో వస్తున్న కథనాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ఖండించారు, ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారు వచ్చి ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ముస్లిం జనాభా ఉన్న భారత్ లోని వాస్తవాన్ని చూడాలని….

‘లేఆఫ్’ ల వేళ ఇది నిజంగా బంపర్ ఆఫర్

‘లేఆఫ్’ ల వేళ ఇది నిజంగా బంపర్ ఆఫర్ అనుకోవాల్సిందే. ఆఫీస్ కి అని బయలుదేరిన ఉద్యోగులకు సడన్ గా మిమ్మల్ని పనిలోనుంచి తీసేశాం అని మెయిల్స్ పంపించే ట్విట్టర్ వంటి సంస్థలతోపాటు.. బాబ్బాబు ఏడాది జీతం ఉచితంగా ఇస్తాం రాజీనామా….

AP

ఒకే దెబ్బకు నాలుగు పిట్టలు.. వాహ్ కేసీఆర్‌ వాహ్!

రాష్ట్ర విభజనతో ఆంధ్రా ప్రజల మనసులను తీవ్రంగా గాయపరిచిన తెలంగాణ సిఎం కేసీఆర్‌, బిఆర్ఎస్‌ పార్టీతో మళ్ళీ ఆంద్రాలో అడుగుపెట్టాల్సివస్తుందని ఊహించి ఉండరు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో మరోసారి వేలుపెట్టి ఏపీ రాజధాని అమరావతి….