విశాఖ రాజధాని. ఇప్పుడు భోగాపురం విమానాశ్రయం
ఎవరైనా కొత్తగా ఇల్లు నిర్మించుకొంటే దానికి ఒక్కసారి శంకుస్థాపన చేస్తారు. కానీ వైసీపీ ప్రభుత్వం గతంలో శంకుస్థాపనలు జరిగిన వాటికి నిర్మాణ పనులు ప్రారంభించకుండా నాలుగేళ్ళు కాలక్షేపం చేసేసి, ఎన్నికల దగ్గరపడుతుంటే మళ్ళీ శంకుస్థాపనలంటూ హడావుడి చేస్తోంది. మే 3న ముఖ్యమంత్రి….










