Latest Posts

కంటైనర్ డ్రైవర్ కు కోపం వచ్చింది. 48 మందిని చంపేశాడు, వానతో !

కెన్యా: పశ్చిమ కెన్యాలోని లోండియాని ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది, ఈ ఘోర ప్రమాదంలో 48 మంది మరణించారు. ఓడకు సంబంధించిన వస్తువులను తీసుకెళ్తున్న కంటైనర్ డ్రైవర్ నిర్లక్షంగా వాహనం నడపడంతో ఆ వాహనం నియంత్రణ కోల్పోయి హైవే మీద….

AP

చంద్రబాబు ఇంటి అటాచ్ కు సిద్ధమవుతున్న సీఐడీ ! జాబితాలో నారాయణ ఆస్తులివే..!

ఏపీలో అమరావతి రాజధాని భూకుంభకోణం నేపథ్యంలో విపక్ష నేత చంద్రబాబుతో పాటు అప్పటి మంత్రి నారాయణ లబ్ది పొందారని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం వేగంగా అడుగులేస్తోంది. ఇప్పటికే చంద్రబాబు నివసిస్తున్న లింగమనేని రమేష్ గెస్ట్ హౌస్ తో పాటు నారాయణకు చెందిన….

AP

ఏపీలో 50రూపాయలకే టమాటాలు

విపరీతంగా పెరుగుతున్న కూరగాయల ధరలు, టమాటా ధరలను నియంత్రించడం కోసం జగన్ సర్కారు శ్రీకారం చుట్టింది. సెంచరీ ని దాటి టమాట ధరలు పెరిగిపోయిన క్రమంలో ధరలను కిందికి దించేందుకు ప్రయత్నం చేస్తున్న జగన్ ప్రభుత్వం ఈ మేరకు వినియోగదారులకు ఊరట….

ఇక న్యూయార్క్‌లో దీపావళి నాడు పబ్లిక్ హాలిడే

వాషింగ్టన్: చీకటిని పారదోలి అందరి జీవితాల్లోనూ వెలుగులు నింపే దీపావళి పండగకు అగ్రరాజ్యం అమెరికాలో అరుదైన గుర్తింపు ఉంది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకొనే ఈ పండగ వేడుకలు అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్‌లో కూడా జరుపుకోవడం….

తెలంగాణ బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు- పార్టీ వీడే ఆలోచన చేస్తే హైకమాండ్ ఖబడ్దార్

హైదరాబాద్: తెలంగాణలో అనూహ్య పరిణామాలు నెలకొన్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఏడాదిలో భారతీయ జనతా పార్టీ చతికిల పడింది. అటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు.. వంటి సీనియర్ల చేరికతో కాంగ్రెస్ పార్టీలో ఊపు కనిపిస్తోండగా బీజేపీ పరిస్థితి దీనికి భిన్నంగా….

టీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్: అడ్వాన్స్ రిజర్వేషన్ ఛార్జీల తగ్గింపు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) ప్రయాణికులకు మరో తీపికబురు అందించింది. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల ఆర్థిక భారం తగ్గించేందుకు ముందస్తు రిజర్వేషన్ చార్జీలను టీఎస్ఆర్టీసీ సవరించింది. ముందస్తు రిజర్వేషన్ సదుపాయమున్న ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ….

AP

దేవశయని ఏకాదశి నాడు తులసికి సంబంధించి ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు!!

హిందూమతంలో దేవశయని ఏకాదశికి చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. ఆషాడ మాసం లోని ఏకాదశిని దేవ శయని ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి నాడు శ్రీమహావిష్ణువు నిద్రలోకి జారుకుంటాడు అని, నాలుగు నెలలపాటు ఆయన నిద్రలోనే ఉంటాడని చెబుతారు. ఇది హిందువులు….