ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో స్వప్న తిరుమంజనం: పాల్గొన్న ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి
ఖాద్రీ నరసింహుని సన్నిధిలో స్వప్న తిరుమంజనం లో పాల్గొన్న పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి గారు, కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు రాష్ట్ర ప్రజల పైన, మన గౌరవనీయులైన ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు గారి పైన ఉండాలని పుట్టపర్తి శాసనసభ్యురాలు పల్లె….










