తిరుమలలో మోహన్ భగవత్: శ్రీవారి అన్నప్రసాదం స్వీకరించిన ఆర్ఎస్ఎస్ చీఫ్
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రస్తుతం తిరుమల పర్యటనలో ఉన్నారు. తన పర్యటనలో భాగంగా గురువారం ఆయన తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని సందర్శించారు. సామాన్య భక్తులతో కలిసి కూర్చుని శ్రీవారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఆయనతో పాటు టీటీడీ చైర్మన్ బి.ఆర్…..










