తెలుగు రాష్ట్రాల్లో మరో వందేభారత్ రెడీ – ట్రయల్ రన్ సక్సెస్..!!
తెలుగు రాష్ట్రాల్లో మరో వందేభారత్ పట్టాలెక్కుతోంది. ఇప్పటికే రెండు వందేభారత్ రైళ్లు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయి. రెండు రైళ్లకు అంచనాలకు మించి ఆదరణ కనిపిస్తోంది. దీంతో, మరో మూడు రైళ్లను ప్రతిపాదించారు. అందులో భాగంగా ఒక రైలు ప్రయాణానికి ఏర్పాట్లు ముమ్మరం….










