ఏపీ సీఎం జగన్ పై చంద్రబాబు హాట్ కామెంట్స్
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ వి నవరత్నాలు కాదన్న ఆయన నవ మోసాలంటూ విమర్శలు గుప్పించారు. జగన్ ఫొటో ఉండాల్సింది ఇంటి తలుపులపై కాదన్న చంద్రబాబు పోలీస్ స్టేషన్ లో ఉండాలని….
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ వి నవరత్నాలు కాదన్న ఆయన నవ మోసాలంటూ విమర్శలు గుప్పించారు. జగన్ ఫొటో ఉండాల్సింది ఇంటి తలుపులపై కాదన్న చంద్రబాబు పోలీస్ స్టేషన్ లో ఉండాలని….
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా రసవతారంగా సాగుతున్నాయి. ఎన్నికలకు ఇంకా ఏడాది ఉండగానే ప్రధాన పార్టీల మధ్య రసవత్తరమైన పోరు కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ…వైసీపీ పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా ఉంది. దీంతో చంద్రబాబు ఇంకా లోకేష్…టీడీపీ….
విజయవాడలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలో సూపర్ స్టార్ రజినీకాంత్ టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రశంసలు వర్షం కురిపించారు. తెలుగులో ప్రసంగించిన రజనీకాంత్… తెలుగులో తప్పులు ఉంటే క్షమించాలని కోరారు. ఈ సభను చూస్తుంటే రాజకీయ మాట్లాడాలని అనిపిస్తుంది కానీ రాజకీయం మాట్లాడవద్దని….
తెలుగు యూట్యూబర్ దీప్తి సునైనా ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది. బిగ్ బాస్ సీజన్ 2 లో కంటెస్టంట్ గా వెళ్లిన దీప్తి సునైనా అప్పటి నుంచి మరింత పాపులారిటీ తెచ్చుకుంది. షణ్ముఖ్ తో ప్రేమాయణం నడిపించిన అమ్మడు బిగ్….
విశాఖలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన శ్వేత కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో కేసుపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఆడపడుచు భర్తపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశామని విశాఖ సీపీ త్రివిక్రమ్ తెలిపారు. శ్వేతది ఆత్మహత్య అని….
అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ఏజెంట్( agent ) .. మరికొద్ది గంటల్లో ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా తెలుగు , మలయాళం బాషలలో ఘనంగా విడుదల అవబోతుంది .. ఇక ఈ సినిమాపై అక్కినేని అభిమానులు భారీగానే….
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళబోతున్నట్లు… ఇటీవల కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇటువంటి క్రమంలో నేడు హైదరాబాద్ తెలంగాణ భవన్ లో జరిగిన పార్టీ ప్రతినిధుల సమావేశంలో సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు….
మే 10వ తారీఖున కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో రెండు వారాల టైం మాత్రమే మిగిలి ఉండటంతో… కర్ణాటకలో ప్రధాన పార్టీలు ప్రచారంలో హోరెత్తిస్తున్నాయి. ఎలాగైనా అధికారాన్ని కైవాసం చేసుకోవాలని బీజేపీ అన్ని అస్త్రాలను ప్రయోగిస్తుంది. ముఖ్యంగా దక్షిణాదిలో….
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు నేడు భీమిలి జనసేన శ్రేణులతో వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి రోజులు దగ్గర పడ్డాయని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం విభజించు పాలించు అనే వ్యూహాన్ని….
మహిళల మధ్య పంపు సెట్టు దగ్గర గొడవ అయితేనే ఆ రచ్చ ఓ రేంజ్ లో ఉంటుంది. ప్లేస్ మారినంత మాత్రానా వారి మధ్య గొడవలు ఉండవన్ కాదు. అది నేల మీద అయినా గాల్లో అయినా. రీసెంట్ గా ఫ్లైట్….