Latest Posts

టర్కీలో సమంత.. కాలింగ్ హోప్ అంటూ ..

వయసు పెరుగుతున్నా.. హెల్త్ ఇష్యూస్ ఇబ్బంది పెడుతున్న సమంత అందం ఏ మాత్రం తగ్గట్లేదు. వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా వర్కౌట్లు మానకపోవడం కూడా ఆమె గ్లామర్ సీక్రెట్ కావచ్చు. తాజాగా శామ్ ఖుషీ సినిమా షూటింగ్….

రైల్వే గేట్‌ను ఢీకొన్న ట్రాక్టర్‌.. న్యూఢిల్లీ-భువనేశ్వర్‌ రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం

ఒడిశా (Odisha)లోని బాలాసోర్‌ (Balasore) జిల్లాలో గత శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదం ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో తెలిసిందే. ఈ దుర్ఘటన మరవకముందే జార్ఖండ్‌ (Jharkhand)లోని బొకారో ( Bokaro ) జిల్లాలో మరో రైలుకు తృటిలో పెను ప్రమాదం….

70మందితో తొలి జాబితా రెడీ? కేసీఆర్ దూకుడుపై పార్టీ శ్రేణుల్లో చర్చ!!

బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ మంచి దూకుడు మీద ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరో నాలుగైదు నెలల్లో ఎన్నికలు జరగనున్న వేళ ఈసారి ఎలాగైనా ఎన్నికలలో విజయం సాధించాలని, మూడోసారి రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టాలని కృతనిశ్చయంతో ఉన్న కెసిఆర్ అందుకు తగ్గట్టుగా ముందస్తు….

ఎన్టీఆర్‌కు షాకివ్వబోతున్న జాన్వీ.. ఆ ట్విస్ట్‌కు మైండ్ బ్లాక్ అవడం ఖాయం

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఆరు హిట్లను ఖాతాలో వేసుకుని ఫుల్ ఫామ్‌తో కెరీర్‌లోనే భీకరమైన ఫామ్‌తో దూసుకుపోతోన్నాడు టాలీవుడ్ టాప్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఇటీవలే RRR మూవీతో తన రేంజ్‌ను గ్లోబల్ లెవెల్‌కు పెంచుకున్న….

డబ్ల్యూటీసీ ఫైనల్‌ విజేత ‘గద’ వెనుక కథ ఇదీ..

న్యూజిలాండ్‌.. 2021 డబ్ల్యూటీసీ ఫైనల్‌ (WTC Final) విజేత. ఆ మ్యాచ్‌లో టీమ్‌ఇండియాపై కివీస్‌ గెలిచి తొలిసారి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ విజేతగా నిలిచింది. ఈ క్రమంలో న్యూజిలాండ్‌కు ఐసీసీ ఓ ‘గద’ను బహూకరించి భారీ ప్రైజ్‌మనీని అందించింది. సాధారణంగా మెగా….

కేరళకు ప్రవేశించనున్న రుతుపవనాలు.. మూడు రోజులు వర్షాలు

నైరుతి రుతుపవనాలు రాగల 48 గంటల్లో కేరళలో ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈరోజు కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని,….

రుణభారం తగ్గింది! రూ. 21,900 కోట్లు చెల్లించేసిన అదానీ గ్రూప్‌

న్యూఢిల్లీ: ముందస్తు చెల్లింపుల కార్యాచరణలో భాగంగా 2.65 బిలియన్‌ డాలర్ల(సుమారు రూ. 21,900 కోట్లు) రుణాలను తీర్చివేసినట్లు అదానీ గ్రూప్‌ తాజాగా పేర్కొంది. తద్వారా రుణ భారాన్ని తగ్గించుకోవడంతోపాటు ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని తిరిగి పొందనున్నట్లు గ్రూప్‌ విడుదల చేసిన క్రెడిట్‌ నోట్‌….

ఒడిసా రైలు ప్రమాదంలో ”పేలాలు” ఏరుకుంటున్న మోసగాళ్లు

ఒడిసాలోని బాలేశ్వర్ వద్ద చోటుచేసుకున్న రైలు ప్రమాదంలో కొన్ని మృతదేహాలను ఇప్పటికీ గుర్తించలేదు. ముఖం నలిగిపోవడంతోపాటు కాళ్లు, చేతులు తెగడంవల్ల కూడా మృతిచెందినవారి బంధువులు వాటిని గుర్తించలేకపోతున్నారు. ఈ పరిస్థితిని కొందరు దురాశపరులు తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. పరిహారం సొమ్ము కొట్టేయడానికి….

AP

ఏపీ మంత్రివర్గం భేటీ: జగన్ నిర్ణయాలపై ఉత్కంఠత

అమరావతి: ఈ ఏడాది అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి తెలంగాణ సహా ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరంలల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడానికి ఈసీ కసరత్తు మొదలు పెట్టనుంది. అదే సమయంలో ఏపీలోనూ అసెంబ్లీ ఎన్నికలు….

భారతదేశపు అత్యంత విలువైన బ్రాండ్‌గా టాటా గ్రూప్..

ఉప్పు నుంచి సాఫ్ట్‌వేర్ వరకు వ్యాపారాలను టాటా గ్రూప్ కలిగి ఉంది. దేశంలో పురాతనమైన వ్యాపార సంస్థల్లో ఒకటిగా ఉన్న టాటాలు సమాజానికి సంపదను తిరిగి ఇచ్చేందుకు తమ లాభాలను వినియోగిస్తుంటారు. ఈ క్రమంలో భారతదేశపు అత్యంత విలువైన బ్రాండ్‌గా టాటా….