Latest Posts

దేశంలో ఈ వారం ప్రారంభంలో ఎన్నికలు

న్యూఢిల్లీ: దేశంలో ఈ వారం ప్రారంభంలో ఎన్నికలు జరిగిన ఏడు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడనున్నాయి. ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్, ఉత్తరప్రదేశ్‌లోని ఘోసి, కేరళలోని పుతుపల్లి, పశ్చిమ బెంగాల్‌లోని ధూప్‌గురి, జార్ఖండ్‌లోని డుమ్రీ, త్రిపురలోని బోక్సానగర్, ధన్‌పూర్‌లో ఏడు….

AP

ఎన్నికల వేళ కీలక నిర్ణయాల దిశగా సీఎం జగన్ అడుగు

ఎన్నికల వేళ కీలక నిర్ణయాల దిశగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. విదేశీ పర్యటన ముగియగానే కీలక నిర్ణయాల ప్రకటనకు రంగం సిద్దం అవుతోంది. ఇక ఎన్నికల కార్యాచరణ ప్రారంభించేందుకు సీఎం సిద్దం అవుతున్నారు. అసెంబ్లీ సమావేశాలతో పాటుగా ఎమ్మెల్యేల పని….

కాంగ్రెస్ పార్టీలో పలువురు కీలక నేతల చేరికలు

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో పలువురు కీలక నేతల చేరికలు మరింత ఊపునిచ్చేలా ఉన్నాయి. ఇందుకు సెప్టెంబర్ 17న నిర్వహించనున్న బహిరంగ వేదిక కానున్నట్లు తెలుస్తోంది. భారీ ఎత్తున జనసీమకరణ చేసి సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ నేతలు ఇప్పటికే కసరత్తులు ప్రారంభించారు…..

ప్రభుత్వం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల

ప్రభుత్వం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నెల 20 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అక్టోబర్‌ 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 5089 పోస్టుల భర్తీకి….

దేశ రాజధాని ప్రతిష్ఠాత్మక జీ20 సదస్సుకు సిద్దమైంది

దేశ రాజధాని ప్రతిష్ఠాత్మక జీ20 సదస్సుకు సిద్దమైంది. జీ20 దేశాల అధినేతలు ఢిల్లీలో అడుగు పెడుతున్నారు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ రన్ వే 28పై దేశాధినేతల విమానాలు దిగనున్నాయి. మొత్తం 70 ప్రత్యేక విమానాల్లో వివిధ దేశాధినేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు తరలి….

AP

తిరుమల నడకమార్గంలో శాశ్వత భద్రతా చర్యల పైన టీటీడీ ఫోకస్

తిరుమల నడకమార్గంలో శాశ్వత భద్రతా చర్యల పైన టీటీడీ ఫోకస్ చేసింది. చిన్నారి లక్షిత చిరుత దాడిలో బలి కావటంతో వెంటనే చర్యలు ప్రారంభించింది. భక్తులకు రక్షణ కోసం నడక మార్గంలో ఇప్పటికే అనేక ఆంక్షలు అమలు చేస్తున్న టీటీడీ..ఆపరేషన్ చిరుత….

ఢిల్లీలో ఈ నెల 9, 10 తేదీల్లో జరగనున్న అంతర్జాతీయ జీ20 సదస్సు

ఢిల్లీలో ఈ నెల 9, 10 తేదీల్లో జరగనున్న అంతర్జాతీయ జీ20 సదస్సు కోసం ముమ్మర ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే ఢిల్లీలోని పలు ప్రాంతాల్ని తమ అధీనంలోకి తీసుకున్న పోలీసులు, ఆర్మీ జల్లెడ పట్టే పనిలో బిజీగా ఉన్నారు…..

ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి

ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కర్ణాటక తరువాత తెలంగాణ పైన కాంగ్రెస్ నాయకత్వం గురి పెట్టింది. హైదరాబాద్ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. తెలంగాణతో పాటుగా దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు కోసం అడుగులు వేస్తోంది. సీడబ్ల్యూసీ సమావేశాలను హైదరాబాద్….

ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగం

ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మిషన్ -2024 లో భాగంగా బీజేపీ కేంద్రం నాయకత్వం వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకొనే ప్రయత్నం చేస్తోంది. అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పైన తాజాగా సంకేతాలు….

AP

చంద్రబాబు పరువు తీస్తున్న మంత్రి రోజా!!

చంద్రబాబు నాయుడు.. ఈ పేరు చెప్తేనే వైసిపి ఎమ్మెల్యే, మంత్రి రోజా తనదైన శైలిలో టార్గెట్ చేస్తారు. ఇక తాజాగా చంద్రబాబుకి ఐటీ నోటీసులు ఇచ్చిన వ్యవహారంపై చంద్రబాబును వదిలిపెట్టకుండా విమర్శలు గుప్పిస్తున్న రోజా సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. సోషల్….