ఢిల్లీ మద్యం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్కు నోటీసులు..
మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను విచారణకు పిలిచింది. నవంబర్ 2న ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది. ఇదే కేసులో ఏప్రిల్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్….










