Latest Posts

AP

వ్యాధితో పోరాడుతున్న యువకుడికి మంత్రి సత్యకుమార్ యాదవ్ అండ: సీఎం సహాయ నిధి నుండి రూ.2.50 లక్షల వైద్య సాయం మంజూరు!

బత్తలపల్లి yes9tv 12 ఏళ్లుగా వ్యాధితో పోరాడుతున్న యువకుడికి మంత్రి సత్యకుమార్ యాదవ్ అండ సీఎం సహాయ నిధి ద్వారా రూ.2.50 లక్షల వైద్య సహాయం మంజూరు బత్తలపల్లి, మే 19: ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలం అప్పరాచెరువు గ్రామానికి చెందిన….

AP

మరువపల్లిలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం….

తాడిమర్రి yes9tv మరువపల్లిలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం.. కొత్త బోరు ఏర్పాటు తాడిమర్రి మండలం, యం.అగ్రహారం గ్రామ పంచాయతీ పరిధిలోని మరువపల్లి గ్రామంలో వన్నూరుస్వామి సమీప ప్రాంత నివాసులు తీవ్ర నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మండల పరిషత్….

AP

మంత్రి పయ్యావుల కేశవ్ ఆదేశాలతో లత్తవరంలో తీరిన నీటి కష్టం: నూతన బోరుబావి విజయం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారి ఆదేశాలతో………… లత్తవరం గ్రామంలో వేసవికాలం నీటి ఎద్దడి దృష్టిలో ఉంచుకొని గ్రామంలోని శ్రీ పోలేరమ్మ గుడి దగ్గర నూతన బోరు బావి….

AP

మన ప్రజా వేదికలో జాబ్ మేళ నిర్వహణ…

మన ప్రజా వేదికలో జాబ్ మేళ నిర్వహణ ఈరోజు ఉదయం నుండి జాబ్ మేళా ప్రారంభమైనది, టెన్త్ తరగతి నుండి ఆపై చదువులు చదివిన వారందరూ కూడా అర్హులే బెంగళూరుకు చెందిన ఒక ప్రముఖ కంపెనీ వారు సురేంద్రబాబు గారి ఆధ్వర్యంలోజాబ్….

AP

నల్లమాడ మండలం పులగంపల్లి వద్ద ఘోర ప్రమాదం: గుర్తుతెలియని వాహనం ఢీకొని వృద్ధుడు మృతి

శ్రీ సత్య సాయి జిల్లా నల్లమాడ మండలం మండల పరిధిలోని పులగంపల్లి దగ్గర గుర్తుతెలియని వాహనం ఢీ కొనడం వలన గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. నల్లమాడ పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఆదివారం రాత్రి కదిరి నుండి హిందూపురం….

AP

ముదిగుబ్బ మండలంలో పోలీసుల డ్రోన్ నిఘా….

డ్రోన్ పర్యవేక్షణ నిర్వహణ – గౌరవనీయులైన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SP) గారి ఆదేశాల మేరకు, ఈ రోజు ముదిగుబ్బ మండలం చిన్నకోట్ల, యర్రగుంటపల్లి గ్రామాలలో డ్రోన్ ద్వారా పర్యవేక్షణ నిర్వహించబడింది. ఈ పర్యవేక్షణలో క్రింది వ్యతిరేక సామాజిక కార్యకలాపాలను గమనించడం….

AP

నేమకల్‌లో టీడీపీ నేతల ఇళ్లకు నీళ్లు.. సామాన్య ప్రజలకు కన్నీళ్లు..

కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం మండలంలో నేమకల్ గ్రామం టీడీపీ నేతల ఇళ్లకు నీళ్లు.. ప్రజలకు కన్నీళ్లు మిగులుతున్నాయి. మండలంలోని నేమకల్లు గ్రామంలో అధికార బలంతో టీడీపీ నాయకులు విర్రవీగుతున్నారు. తాగు నీటి అవసరాల కోసం వేసిన ప్రధాన పైప్‌లైన్‌కు కుళాయి….

AP

కర్నూలు జిల్లా ఆలూరు మండలంలో విషాదం….ఈతకు వెళ్ళి డిగ్రీ విద్యార్థి మృతి…

కర్నూలు జిల్లా ఆలూరు మండలంలో విషాదం: ఈతకు వెళ్ళి డిగ్రీ విద్యార్థి మృతి ఆలూరు సరదాగా స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన ఓ డిగ్రీ విద్యార్థి ప్రమాదవశాత్తు నీటి కుంటలో మునిగి ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన ఆలూరు మండలం మనేకుర్తి….

AP

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై వైఎస్సార్‌సీపీ మండిపాటు….

*గౌ|| గుంతకల్ పట్టణ ,మండల పత్రికా విలేకరులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు నమస్కారం…*🙏🏻 *రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా పెట్రోలు, డీజిల్ ధరలను పెంచడం ఆందోళనకర విషయం.* ఎన్నికలకు ముందు తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వస్తే *పెట్రోలు, డీజిల్ ,….

AP

లత్తవరంలో నూతన బోరు బావి ఏర్పాటు……….

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ, మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారి ఆదేశాలతో………… లత్తవరం గ్రామంలో వేసవికాలం నీటి ఎద్దడి దృష్టిలో ఉంచుకొని గ్రామంలోని నూతన హాస్పిటల్ భవనం నందు నూతన బోరు బావి….