Latest Posts

AP

నీటి కొరతలో బత్తాయి తోటలను కాపాడుకునే విధానాలు…

నీటి కొరతలో బత్తాయి తోటలను కాపాడుకునే విధానాలు కృషి విజ్ఞాన కేంద్రం రెడ్డిపల్లి ఉద్యానవన శాస్త్రవేత్త డాక్టర్ జి. త్రికల మాధవి సూచనలు నీటి కొరత పరిస్థితుల్లో బత్తాయి తోటలను సంరక్షించేందుకు రైతులు అనుసరించాల్సిన పద్ధతులను కృషి విజ్ఞాన కేంద్రం రెడ్డిపల్లి….

AP

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి………

అనంతపురం జిల్లా,టౌన్. *విద్యే సమాజ అభివృద్ధికి బలమైన ఆయుధం* – *: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి* – *: రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత మరియు జౌలి శాఖ మంత్రివర్యులు శ్రీమతి ఎస్.సవిత* –….

AP

విద్యే సమాజ అభివృద్ధికి బలమైన ఆయుధం……

అనంతపురం టౌన్. విద్యే సమాజ అభివృద్ధికి బలమైన ఆయుధం విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి : మంత్రి సవిత విద్యే సమాజ అభివృద్ధికి బలమైన ఆయుధమని, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం, ఆర్థికంగా….

AP

రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం……..

ప్రయాణిస్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం సంభవించి, ప్రయాణికులలో భయాందోళనలు నెలకొన్నాయి. రత్లాం జిల్లాలో ఒక పెద్ద రైలు ప్రమాదం తప్పింది. బి1 కోచ్ నుండి మంటలు చెలరేగినప్పటికీ, ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారు. ప్రయాణిస్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం సంభవించి, ప్రయాణికులలో భయాందోళనలు….

AP

మద్యం మత్తులో యువకుడు హల్చల్…

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పట్టణంలోని తిరుమలగిరి కాలనీలో మద్యం మత్తులో యువకుడు హనుమంతు హల్చల్… యువకుడితో చాకచక్యంగా మాట్లాడి, కిందికి దించి ఆసుపత్రికి తరలించిన పోలీసులు… యర్రగొండపాలెంలో తీవ్ర కలకలం.. గంజాయి కోసం సెల్ టవర్ ఎక్కిన యువకుడు తిరుమలగిరి కాలనీలో….

AP

నల్లమాడ: రెడ్డిపల్లి పీహెచ్‌సీలో ఘనంగా జాతీయ డెంగ్యూ దినోత్సవం.. వ్యాధిపై విస్తృత అవగాహన

డెంగ్యూ దినోత్సవం శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం మండల పరిధిలో ఉన్న రెడ్డిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రము లో డాక్టర్ k. పద్మ మణి ఆధ్వర్యంలో డెంగ్యూ వ్యాధి పై అవగాహనకార్యక్రమం జరిగినది డెంగ్యూ వ్యాధి లక్షణాలు నివారణ చర్యలు….

AP

పత్తికొండ ఈరన్న స్వామి దేవస్థానం: అమావాస్య భక్తులకు ఘనంగా అల్పాహార వితరణ

ఆలయానికి పోటెత్తిన భక్తజనం.. రాత్రి నిద్రలు పత్తికొండ శ్రీ ఈరన్న స్వామి దేవస్థానంలో అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల రద్దీ నెలకొంది. స్వామి వారిని దర్శించుకోవడానికి, అమావాస్య సందర్భంగా ఆలయ ప్రాంగణంలో రాత్రి నిద్రించడానికి (జాగరణ చేయడానికి) తెలుగు రాష్ట్రాల నలుమూలల….

AP

మాజీ ఎంపీటీసీ సభ్యురాలు చదివే వెంకట లక్ష్మమ్మ మృతి

మాజీ ఎంపీటీసీ సభ్యురాలు చదివే వెంకట లక్ష్మమ్మ మృతి నివాళులర్పించిన మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి గారు శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలనికి చెందిన టిడిపి నాయకురాలు మాజి M.P.T.C చదివే వెంకట లక్ష్మమ్మ అనారోగ్య కారణంగా….

AP

కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం: శనివారం భక్తుల సందోహం

ఆలయ ప్రాంగణంలో పోటెత్తిన భక్తజనం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం శనివారం (16.05.2026) భక్తులతో కిక్కిరిసిపోయింది. స్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగున ఉన్న కర్ణాటక,….

AP

స్వచ్ఛ రాయదుర్గం లక్ష్యంగా పని చేయాలి……

అనంతపురం జిల్లా, రాయదుర్గం. స్వచ్ఛ రాయదుర్గం లక్ష్యంగా పని చేయాలి – : అనంతపురం జిల్లా రాయదుర్గం మున్సిపాలిటీలో ఒకరోజు ఇంటెన్సివ్ శానిటేషన్ డ్రైవ్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ – ప్రతి నెల మూడో శనివారం నిర్వహించే….