కల్యాణదుర్గంలో ఘనంగా ప్రతిభా అవార్డుల ప్రధానోత్సవం: విద్యార్థులను సత్కరించిన ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్
ప్రతిభకు పట్టాభిషేకం: కల్యాణదుర్గంలో వైభవంగా ‘ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ ఆధ్వర్యంలో ‘ ప్రతిభా అవార్డుల ప్రధానోత్సవం హాజరైన ఉన్నత విద్యా వంతులు … ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలపై ప్రశంసలు కురిపించిన పలవురు వక్తలు …….










