తుంగభద్ర డ్యామ్ కొత్త గేట్ల పనులు పరిశీలించిన మంత్రి పయ్యావుల కేశవ్: ఏప్రిల్ నెలాఖరుకు పనులు పూర్తి!
కర్ణాటక రాష్ట్రం విజయనగరం జిల్లా, హోస్పేట్ డ్యాం (తుంగభద్ర). కొత్త గేట్లను బిగించేందుకు జరుగుతున్న పనులను సైట్ నుంచే సీఎంకు చంద్రబాబుకు ఫోన్ చేసి వివరించారు మంత్రి. తుంగభద్ర డ్యామ్ కొత్త గేట్ల పనులను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పరిశీలించారు…..










