తిరుపతి హోటళ్లకు బాంబు బెదిరింపులు: కపిలతీర్థం వద్ద కలకలం, దర్యాప్తు చేపట్టిన పోలీసులు
ప్రముఖ ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. నగరంలోని పలు హోటళ్లను లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్స్ ద్వారా హెచ్చరికలు పంపారు. వివరాల్లోకి వెళితే, కపిలతీర్థం సమీపంలో ఉన్న రెండు హోటళ్లకు బాంబు పెట్టినట్లు….










