Latest Posts

మంచు లక్ష్మి స్వరాష్ట్రం వారిని మాత్రం ఇష్టపడరని ఆవేదన వ్యక్తం

సినీ నటి, మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి కీలక విషయం బయట పెట్టింది. తాను టాలీవుడ్ రాక ముందు హాలీవుడ్ సినిమాలకు పని చేసినట్లు తెలిపింది. హాలీవుడ్ లో ఉంటే ఇప్పటికే గొప్పగా ఎదగేదాన్ని అని అన్నారు. టాలీవుడ్ కు….

దక్షిణాఫ్రికాలోని ఓ మురికివాడలో గ్యాస్ లీక్ కావడంతో పిల్లలతో సహా 16 మంది మృతి..

దక్షిణాఫ్రికాలోని ఓ మురికివాడలో గ్యాస్ లీక్ కావడంతో పిల్లలతో సహా 16 మంది చనిపోయారు. కొంతమంది వ్యక్తులు ఆస్పత్రుల్లో అత్యవసర చికిత్స పొందుతున్నారు. బుధవారం రాత్రి జరిగిన విపత్తు, అక్రమ మైనింగ్ కార్యకలాపాల వల్లే ఈ ప్రమాదం జరిగిందని సౌతాఫిక్రా అధికారులు….

దిల్ రాజు ఆ సినిమా కొంటున్నాడు .. తేడా వచ్చింది అంటే ఆస్తులు మొత్తం అమ్ముకోవాలి

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ గత సినిమా ‘ పఠాన్ ‘ సంచలన రికార్డ్స్ క్రియేట్ చేసింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా దేశమంతటా విడుదలై మంచి గుర్తింపు తెచ్చుకుంది. వసూళ్లపరంగా కూడా ఈ సంవత్సరం అత్యధిక….

పార్టీ యూనిఫాం సివిల్‌ కోడ్‌కు మద్దతు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఆదివారం పార్టీకి రాజీనామా

గుజరాత్‌కు చెందిన కీలక గిరిజన నాయకుడు ఆమ్‌ ఆద్మీ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ యూనిఫాం సివిల్‌ కోడ్‌కు మద్దతు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఆదివారం పార్టీకి రాజీనామా చేశారు. ఆప్‌ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను ఉద్దేశించి తన రాజీనామా లేఖలో….

AP

తానా సభలో తెలుగు తమ్ముళ్ల తన్నులాట

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(TANA) సభలో తెలుగు తమ్ముళ్లు తన్నుకున్నారు. రెండు వర్గాలుగా చీలిపోయిన ఎన్నారై సభ్యులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. టీడీపీ ఎన్నారై అధక్షుడు కోమటి జయరాం సమక్షంలోనే ఈ తంతు అంతా జరిగింది. సభలో జూ.ఎన్టీఆర్ పేరు….

కేసీఆర్ మళ్లీ తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల మూడవ వారం నుండి క్షేత్రస్థాయి పర్యటనలు

తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరుగనున్న ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఈ క్రమంలో క్షేత్ర స్థాయి పర్యటనలకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ఇప్పటికే జూన్ నెలలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు, జిల్లాల పర్యటన, మహారాష్ట్ర పర్యటనలో….

చిక్కుల్లో నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్(ప్రచండ)

నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్(ప్రచండ) చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే నేపాల్ రాజకీయాలు అస్థిరంగా ఉన్నాయి. తాజాగా పీఎం దహల్ చేసిన వ్యాఖ్యలు అక్కడ అగ్గిని రాజేశాయి. నేపాల్ లో స్థిరపడిన ఓ భారతీయ వ్యాపారవేత్తను ఉద్దేశించి.. గతంలో ఆయన తనను ప్రధాని….

నయనతార మొగుడి ఇంట్లో శ్రీదేవి కూతురు

అలనాటి తార శ్రీదేవి కూతురుగా బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిది యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్. చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ప్రారంభించిన జాన్వీ ప్రస్తుతం హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తూ బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగే ప్రయత్నం….

దేశంలో రుతుపవనాలు విధ్వంసం

దేశంలో రుతుపవనాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. దీంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలు, వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీలోని అన్ని పాఠశాలలను సోమవారం ఒక్కరోజు మూసివేస్తున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్….

AP

రుషికొండ బీచ్ లో ఎంట్రీ ఫీజు

విశాఖ రుషికొండ బీచ్ లో ప్రవేశానికి రుసుము చెల్లించాలని వార్తలు వచ్చాయి. బీచ్ ఎంట్రీకి రూ.20 చెల్లించాలని వస్తున్న వార్తల్లో నిజం లేదని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. బీచ్ లో ఎంట్రీకి ఎలాంటి ఫీజు చెల్లించవలసిన అవసరంలేదని స్పష్టం చేశారు…..