ఏపీ సూపర్ 2026: ఫుట్బాల్ రిఫరీలుగా పలమనేరు యువకుల ఎంపిక
అనంతపురం జిల్లా ఆర్డీటీ స్పోర్ట్స్ విలేజ్లో జరుగుతున్న ప్రతిష్టాత్మక “ఏపీ సూపర్ 2026” ఫుట్బాల్ టోర్నమెంట్ మ్యాచ్ అఫీషియల్స్గా పలమనేరుకు చెందిన రాకేష్, ఎస్.కె. హుజీఫా ఎంపికయ్యారు. చిత్తూరు జిల్లా నుండి రాష్ట్ర స్థాయికి ఎంపికైన వీరిద్దరినీ పలమనేరు ఫుట్బాల్ అసోసియేషన్….










