వెలగపూడి సచివాలయంలో సమావేశమైన ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు
ఇవాళ అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో సమావేశమైన ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో అమలవుతున్న పలు సంక్షేమ పథకాలకు సంబంధించిన మొత్తాల విడుదలతో పాటు ఉద్యోగులకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకుంది. అలాగే రాష్ట్రంలో మరో కొత్త సంక్షేమ….










