Category: CINEMA

సూపర్‌ హీరో మూవీ ‘హనుమాన్’ వచ్చేస్తోంది.. రిలీజ్ డేట్ ఫిక్స్!

ఆదిపురుష్ సినిమాతో పాటుగా దేశవ్యాప్తంగా సినీ ప్రేమికుల అందరి అటెన్షన్ గ్రాప్ చేసిన చిత్రం హనుమాన్. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిజానికి గతంలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ పలు కారణాలతో సినిమా వాయిదా పడింది. అయితే….

AP

కుప్పకూలిన టీడీపీ వేదిక: చినరాజప్ప, చింతమనేనికి గాయాలు- సెటైర్లు షురూ

ఏలూరు: మహానాడులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఎన్నికల తొలి విడత మేనిఫెస్టోపై పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు సాగుతున్నాయి. ఊరూరా ప్రచార కార్యక్రమాలను చేపట్టారు టీడీపీ నాయకులు. మేనిఫెస్టోను జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. రాష్ట్రాన్ని అయిదు….

క్యూట్ లుక్ లో మెరిసిన కృతి శెట్టి

కృతి శెట్టి ఉప్పెన సినిమాతో అందరికి డ్రీమ్ గర్ల్ గా మారింది. వైష్ణవ్ తేజ్ తో కలసి కృతి శెట్టి ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఉప్పెన మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.ఉప్పెన….

మేనేజర్ మోసం.. స్పందించిన రష్మిక

Rashmika: నేషనల్ క్రష్ రష్మిక ను తన మేనేజర్ మోసం చేశాడంటూ గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. దాదాపు రూ.80 లక్షల వరకు రష్మికకు తెలియకుండా కాజేశాడంటూ వార్తలు వచ్చాయి. ఈ విషయం తెలియడంతో రష్మిక.. మేనేజర్ పై….

డిస్నీ+ హాట్‌స్టార్ పరువు తీశారంటే.. ‘పంది’తో గొడవ పడలేనంటున్న డైరెక్టర్!

ఒకప్పుడు తెలుగు దర్శకులు అలాగే నిర్మాతలు కేవలం సినిమాల వరకే పరిమితం అయ్యేవారు. కానీ ఇప్పుడు ఓటీటీలు విరివిగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఓటీటీ కంటెంట్ కూడా ప్రొడ్యూస్ చేసేందుకు, డైరెక్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి క్రమంలో తెలుగులో సెన్సిబుల్ డైరెక్టర్….

5గురు హీరోలపై రెడ్ కార్డ్ బ్యాన్?

తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ఐదుగురు కథానాయకులపై అక్కడి నిర్మాతల మండలి రెడ్ కార్డ్ జారీచేసినట్లు సమాచారం. సినీ పరిశ్రమలో తలెత్తే రాజకీయ, సామాజిక సమస్యలను పరిష్కరించడంతోపాటు ఇతర సంస్థలతో కలిసి పరిశ్రమను అభివృద్ధి పథంలో నడిపిస్తుంది. తమిళ పరిశ్రమకు చెదిన….

‘సలార్‌’ టీజర్‌ సిద్ధం

ప్రభాస్‌ కథానాయకుడిగా నటించిన పౌరాణిక చిత్రం ‘ఆది పురుష్‌’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాపై కొన్ని వివాదాలు చెలరేగుతున్నా..బాక్సాఫీస్‌ వద్ద మాత్రం మంచి వసూళ్లను రాబడుతున్నది. ‘ఆదిపురుష్‌’ కోలాహలం ముగియడంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఇప్పుడు ‘సలార్‌’ అప్‌డేట్‌ కోసం ఎదురుచూస్తున్నారు…..

AP

కాకినాడ లోకల్- తగ్గేదే లేదు: పవన్‌పై ద్వారంపూడి దాడి

కాకినాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి బస్సు యాత్ర.. మాటల యుద్ధానికి తెర తీసింది. ఆయన చేసే ఘాటు విమర్శలకు అంతే ఘాటుగా స్పందిస్తోన్నారు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. కత్తిపూడి, పిఠాపురం బహిరంగ సభల్లో చేసిన….

AP

రూ.80 లక్షలకు మోసపోయిన హీరోయిన్ రష్మిక

రష్మిక మందన్న.. పాన్ ఇండియా హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. కన్నడంలో కిరిక్ పార్టీద్వారా పరిశ్రమలోకి అడుగుపెట్టింది. చలో సినిమాద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమను కూడా పలకరించింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో తెలుగులో ఆమెకు వరుసగా ఆఫర్లు వచ్చాయి…..