Category: World

అదానీ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

అదానీ గ్రూప్‌పై షేర్ల అవకతవకలు, అవినీతి, ఎక్కౌంటింగ్ ఫ్రాడ్ ఆరోపణలతో హిండెన్‌బర్గ్ సంస్థ వెలువరించిన నివేదిక ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇప్పుడిదే వ్యవహారంపై సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. హిండెన్‌బర్గ్ నివేదికతో ప్రపంచ కుబేరులో జాబితాలో 3వ స్థానంలో ఉన్న గౌతమ్….

హైదరాబాద్ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఫార్ములా ఈ రేసింగ్ పోటీలు

హైదరాబాద్ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఫార్ములా ఈ రేసింగ్ పోటీలు ముగిశాయి. ఇందులో జీన్ ఎరిక్ వెర్నె విజేతగా నిలిచాడు. నిక్ క్యాసిడ్ రెండో స్థానంలో నిలవగా ఆంటోనియో డీ కోస్టా మూడో ప్లేస్‌ను సొంతం చేసుకున్నాడు. జీన్ ఎరిక్….

ఉత్తర కొరియాలో భారీ పరేడ్.. తొలిసారి అతిపెద్ద క్షిపణులు ప్రదర్శన

ఉత్తర కొరియాలో సైన్యం ఏర్పాటు చేసి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం భారీ సైనిక కవాతు నిర్వహించింది. ఆ దేశ రాజధాని ప్యాంగ్యాంగ్‌లో కొరియా సైన్యం నిర్వహించిన ఈ కవాతులో మారణాయుధాలు, అతిపెద్ద క్షిపణులు ప్రదర్శించారు. గతంలో ఎన్నడులేనంతగా తొలిసారి….

ఆకాశంలో చైనా గూఢచారి బెలూన్లు కలకలం

ఆకాశంలో చైనా గూఢచారి బెలూన్లు కలకలం రేపుతున్నాయి. భారత్, జపాన్‌తో సహా పలు దేశాలను లక్ష్యంగా చేసుకుని సీక్రెట్ ఆపరేషన్ చేపట్టినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇటీవల అమెరికా ఇన్‌స్టాలేషన్‌లపై తిరుగుతున్న చైనా నిఘా బెలూన్‌ను యూఎస్ మిలిటరీ ధ్వంసం చేసిన విషయం….

టర్కీ, సిరియాల్లో 12 వేలకు చేరిన మృతులు.. 8 వేల మందిని రక్షించిన సహాయ బృందాలు!

టర్కీ, సిరియా దేశాల్లో మృత్యుఘోష కొనసాగుతోంది. భారీ భూకంపం దాటికి రోజురోజుకు మృతుల సంఖ్య పెరుగుతోంది. భవనాల శిథిలాల నుంచి గంటగంటకూ వందల శవాలు బయటపడుతున్నాయి. పలువురు రాళ్లు, రప్పల మధ్య చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. రెండు దేశాల్లో భారీ భూకంపం….

టర్కీ-సిరియా భూకంపం మరణాలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి

టర్కీ-సిరియా భూకంపం మరణాలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. భూకంపం విధ్వంసం ధాటికి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ భారీ ప్రళయం నుంచి ఓ పసికందు ప్రాణాలతో బయటపడింది. సిరియాలోని జిందాయ్రిస్ అనే పట్టణంలో భూకంపం సమయంలోనే ఓ….

టర్కీ, సిరియాలో పెరుగుతున్న మృతుల సంఖ్య.. 5 వేలకు పైనే మరణాలు!

టర్కీ, సిరియా దేశాల్లో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 7.8గా నమోదైంది. మూడు సార్లు భారీ భూకంపం అనంతరం.. ప్రకంపనలు కొనసాగాయి. రిక్టర్‌ స్కేల్‌పై 4 కంటే ఎక్కువ స్థాయిలో 100 సార్లకు పైగా….

జీ20 కోసం కాశ్మీర్ తో పాటు ఢిల్లీని కూడా తవ్వుతున్న మోడీ

ఆ మధ్య మనం చెప్పుకున్నాం కదా.. జీ20 సదస్సు కాశ్మీర్లో నిర్వహిస్తున్నారని… ఇందుకోసం అజిత్ దోవల్ ఏర్పాట్లు చేస్తున్నారని… దీనిపై చైనా, పాకిస్తాన్ అంతర్గతంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయని.. కానీ అందరూ అనుకున్నట్టు మోదీ కాశ్మీర్ వద్దే ఆగలేదు.. ‘నలుగురికి నచ్చినది….

టర్కీ, మిడిల్ ఈస్ట్ దేశాల్లో భూకంపం విధ్వంసం

టర్కీ, మిడిల్ ఈస్ట్ దేశాల్లో భూకంపం విధ్వంసం సృష్టించింది. టర్కీ, సిరియాలో భూకంపం కారణంగా చాలా భవనాలు నేలమట్టమయ్యాయి. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.9గా నమోదైంది. పెద్దసంఖ్యలో మరణాలు సంభవించాయి. మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. భూకంప ధాటికి ఇప్పటివరకు….

ఇండియాలో సిరీస్ విజయం యాషెస్ గెలుపు కంటే గొప్పది: స్టీవ్ స్మిత్

ఆస్ట్రేలియా కొన్ని దశాబ్దాల పాటు క్రికెట్ ను ఏలింది. కానీ ఇండియాలో మాత్రం ఆ టీమ్ పప్పులుడకలేదు. ఇక్కడ సిరీస్ గెలవాలనే చాలాసార్లే వచ్చింది. కానీ 2004లో మాత్రం తన కలను సాకారం చేసుకుంది. ఆ తర్వాత మళ్లీ ఇప్పటి వరకూ….