Author: YES9 TV

రైతు నోట్లో బూటుకాలు పెట్టిన ఎస్ఐ ఏం చేశాడంటే, ధైర్యంగా వెళ్లిన అన్నదాత భార్యకు !

బెంగళూరు/హుబ్బళి: కర్ణాటకలోని (Karnataka) రాయచూరు జిల్లా మస్కీ పట్టణంలో ట్రాక్టర్ నడుపుతూ రైతుపై సబ్ ఇన్స్ పెక్టర్ (SI) మణికంఠ దాడికి పాల్పడ్డాడు. రైతు నోట్లో బూటు కాలు పెట్టి దాడి చేసి క్షమించరాని నేరం చేశాడని, తప్పు చేసిన ఎస్‌ఐని….

టార్గెట్ తెలంగాణా; టీ బీజేపీ ముఖ్యనేతలతో కిషన్ రెడ్డి కీలక సమావేశం!!

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. ఇప్పటికే బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలోకి వెళుతూ, అనేక అభివృద్ధి కార్యక్రమాలతో, సభలు సమావేశాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు….

హీరో విశాల్ ఆరోపణలపై రంగంలోకి సీబీఐ-సెన్సార్ బోర్డులో ముగ్గురిపై కేసు నమోదు…

తమిళ హీరో విశాల్ నటించిన మార్క్ ఆంటోనీ చిత్రం హిందీ వెర్షన్ కు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు సెన్సార్ బోర్డు సభ్యులు రూ.7 లక్షలు లంచం అడిగారన్న ఆరోపణలపై సీబీఐ రంగంలోకి దిగింది. సెన్సార్ బోర్డులో ముగ్గురిపై కేసు నమోదు చేసింది…..

పవన్ ది సూపర్ డూపర్ ప్లాప్ షో – మంత్రి జోగి రమేష్..!!

చంద్రబాబు జైల్లో ఉంటే టీడీపీ నాయకులు పవన్ కల్యాణ్‌ సభ దగ్గర పడిగాపులు పడుతున్నారని మంత్రి జోగి రమేష్ ఎద్దేవా చేసారు. పవన్‌ కల్యాణ్‌ వారాహి యాత్ర పెడనలో అట్టర్ ఫ్లాప్ షోలా మిగిలిపోయిందని పేర్కొన్నారు. పవన్ సభకు రెండు వేల….

AP

ఏపీలో దసరాకు ప్రయాణాలు చేయాలనుకునే వారికి ఆర్టీసీ ఇవాళ రెండు శుభవార్తలు

ఏపీలో దసరాకు ప్రయాణాలు చేయాలనుకునే వారికి ఆర్టీసీ ఇవాళ రెండు శుభవార్తలు చెప్పింది. దసరా పండుగ సందర్భంగా రద్దీని ఎదుర్కొనేందుకు ఎప్పటిలాగే అదనపు బస్సులు ప్రకటించిన ఆర్టీసీ.. ఇందులో రెండు ఆఫర్లను అందిస్తోంది. వీటిని సద్వినియోగం చేసుకోవాలని ప్రయాణికులను కోరుతోంది. అసలే….

సూర్యగ్రహణం ఎప్పుడు? సూతక కాలం ఎవరు పాటించాలి?

వేద జ్యోతిష్య శాస్త్రంలో సూర్యగ్రహణం అనేది ఒక ముఖ్యమైన ఖగోళ సంఘటన. 2023 సంవత్సరంలో రెండు సూర్య గ్రహణాలు ఉండగా మొదటి సూర్య గ్రహణం ఏప్రిల్ నెలలో సంభవించింది. ఇక రెండవ చివరి సూర్యగ్రహణం అక్టోబర్ 14వ తేదీన రాత్రి ఎనిమిది….

AP

లోకేశ్ బిగ్ మిస్టేక్ – ఇక పవన్ చేతుల్లోనే..!!

టీడీపీ అధినేత చంద్రబాబు (Chandra Babu) అరెస్ట్ తో రాష్ట్ర రాజకీయం కొత్త టర్న్ తీసుకుంది. జైలులో చంద్రబాబును కలిసిన పవన్ బయటకు వచ్చి పొత్తు ప్రకటించారు. అప్పటి నుంచి పవన్(Pawan Kalyan) పాత్ర కీలకంగా మారింది. అయితే, చంద్రబాబు జైలులో….

హైదరాబాద్ లో స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నాడు. బాగానే సంపాదిస్తున్నాడు. అయినా అతను హత్యకు పాల్పడ్డాడు. చివరకు పోలీసులు చిక్కాడు. హైదరాబాద్ పద్మారావు నగర్ కి చెందిన జి. అంజిరెడ్డి గతంలో పలు సినిమాలు నిర్మించాడు. ఆయనకు ఇద్దురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. ఓ కొడుకు, బిడ్డ విదేశాల్లో స్థిరపడ్డారు. మరో కుమారుడు మోకిలాలో ఉంటున్నాడు. విదేశాల్లో ఉంటున్న కుమార్తె, కొడుకు వద్ద వెళ్లారు. అక్కడే కొన్ని సంవత్సరాలు ఉంటున్నారు. దీంతో అంజిరెడ్డి దంపతులకు అమెరికా పౌరసత్వాలు వచ్చాయి. అమెరికా సిటీజన్ షిప్ రావడంతో అక్కడే స్థరపడాలని నిర్ణయించుకున్నారు అంజిరెడ్డి. అంజిరెడ్డి 10 నెలల క్రితం ఇండియాకు వచ్చారు. ఆయన నిర్మాతగా ఉండగా.. సీనియర్ ఫొటోగ్రాఫర్ కాట్రగడ్డ రవితో ఆయనకు ఇంకా పరిచయం ఉంది. దీంతో అంజి రెడ్డి తన ఆస్తులు అమ్మాలని అనుకుంటున్నట్లు రవి చెప్పారు. రవి ఇదే విషయాన్ని రియాల్టర్ల వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేశారు. ఈ క్రమంలోనే నెల క్రితం అంజిరెడ్డి దంపతులు ఇండియాకు వచ్చారు. రవి జీఆర్ కన్వెన్షన్ యజమాని రాజేష్ ను అంజిరెడ్డి పరిచయం చేశాడు. దీంతో అంజిరెడ్డి, రాజేష్ మధ్య పరిచయం పెరిగింది. పద్మారావు నగర్ లోని ఇంటిని కొనుగోలు చేస్తానని అంజిరెడ్డి చెప్పారు. అది పాత ఇల్లు అయినా దాన్ని కూలగొట్టకుండా అందంగా తీర్చిదిద్దుతానని చెప్పేవాడు. ఇదంతా అంజి రెడ్డి దంపతులు నమ్మారు. సైదాబాద్ లో ఉన్న మరో స్థాలన్ని విక్రయించాలని అంజిరెడ్డి చూస్తున్నాడు. విషయం తెలుసుకున్న రాజేష్ తన వద్ద స్థలం కొనుగోలు చేసే పార్టీ ఉందని చెప్పారు. ఇంతలోనే అంజి రెడ్డి దంపతులు ఆస్ట్రేలియా వెళ్లాల్సి వచ్చింది. అయితే భూములు అమ్మడానికి సమయం పడుతుండడంతో భార్యను పంపాడు. అంజిరెడ్డిని మోసం చేయడానికి ఇదే సరైన సమయం అని రాజేష్ భావించాడు. అంజిరెడ్డికి రెండు దశల్లో రూ.2.1 కోట్లు నగదు చెల్లించిన డ్రాఫ్ట్ సిద్ధం చేశాడు. అంజిరెడ్డిని రాజేష్‌ గత నెల 29 సాయంత్రం 5.30 గంటలకు జీఆర్‌ కన్వెన్షన్‌ ఉన్న డీమార్ట్‌ బిల్డింగ్‌లోకి తీసుకెళ్లాడు. బేస్‌మెంట్‌- 3లో అంజిరెడ్డి కారు పార్క్‌ చేసిన తర్వాత రాజేష్, అతడి భార్య, డ్రైవర్, కన్వెన్షన్‌లో పని చేసే ఇద్దరు బిహారీలు అంజిరెడ్డిని దారుణంగా హత్య చేశారు. ఆ రోజు రాత్రి 9.15 గంటలకు కొడుకు చరణ్‌కు ఫోన్‌ చేసిన రవి కాట్రగడ్డ అంజిరెడ్డికి యాక్సిడెంట్‌ అయిందని సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజేష్‌, అతడి భార్య, డ్రైవర్, ఇద్దరు బిహారీలను అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్ లో స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నాడు. బాగానే సంపాదిస్తున్నాడు. అయినా అతను హత్యకు పాల్పడ్డాడు. చివరకు పోలీసులు చిక్కాడు. హైదరాబాద్ పద్మారావు నగర్ కి చెందిన జి. అంజిరెడ్డి గతంలో పలు సినిమాలు నిర్మించాడు. ఆయనకు ఇద్దురు కొడుకులు, ఒక కూతురు….

AP

పెడనలో అల్లర్లకు పవన్ కళ్యాణ్ కుట్ర.. దత్తతండ్రి మాస్టర్ స్కెచ్: మంత్రులు ఫైర్!!

కృష్ణా జిల్లా పెడనలో జరగబోయే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర పై దాడి చేసే అవకాశం ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇదంతా తెలుగుదేశం….

ఈ నెల 6 నుంచి విద్యార్థులకు అల్పహార పథకం ప్రారంభం..

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పహారం అందించే పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే దీన్ని అక్టోబర్ 24 నుంచి అమలు చేయాలని తొలుత నిర్ణయించినా.. రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండడంతో ఆరో తేదీన ఈ పథకాన్ని ప్రారంభించాలని….