వరద బాధిత పంజాబ్ రైతులకు దీపావళి కానుకగా గోధుమ విత్తనాలు పంపిన సీఎం యోగి
దీపావళి పండగవేళ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మానవత్వం చాటుకున్నారు. ఇటీవల వరదలతో తీవ్రంగా నష్టపోయిన పంజాబ్ రైతులకు అండగా నిలిచేందుకు ఆయన మంగళవారం తన అధికారిక నివాసం వద్ద 1000 క్వింటాళ్ల గోధుమ విత్తనాలతో కూడిన వాహనాలను జెండా….










